విజయనగరం

  • Home
  • హోరాహోరీ పోరు..గెలిచేది ఎవరు?

విజయనగరం

హోరాహోరీ పోరు..గెలిచేది ఎవరు?

May 8,2024 | 21:06

ప్రజాశక్తి -గజపతినగరం : నియోజకవర్గంలో మొత్తంగా 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పోటీలో ఉండగా, టిడిపి అభ్యర్థిగా…

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు

May 8,2024 | 20:59

ప్రజాశక్తి-బొబ్బిలి: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని బొబ్బిలి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎ.సాయిశ్రీ అన్నారు. బుధవారం ఆర్‌డిఒ కార్యాలయంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి…

కూటమి మేనిఫెస్టో ఆచరణ అసాధ్యం: దొర

May 8,2024 | 20:58

ప్రజాశక్తి- మెంటాడ : టిడిపి, జనసేన, బిజెపి కూటమి మేనిఫెస్టో ఆచరణ అసాధ్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర స్పష్టంచేశారు. బుధవారం మండలంలో పిట్టాడ, మెంటాడ, చింతలవలస, కైలాం,…

ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి

May 8,2024 | 20:57

ప్రజాశక్తి-నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఛాన్స్‌ ఇచ్చి గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగ మాధవి తెలిపారు. బుధవారం…

భూముల కబ్జాకే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం

May 8,2024 | 20:56

ప్రజాశక్తి-బాడంగి: ప్రజల భూములు కబ్జా చేసేందుకే సిఎం జగన్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును తీసుకొచ్చారని టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు…

సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

May 7,2024 | 22:03

పార్వతీపురంరూరల్‌ : సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో…

వైసిపితోనే అభ్యున్నతి : రాజన్నదొర

May 7,2024 | 22:00

 ప్రజాశక్తి – మక్కువ : రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని, మళ్లీ రాష్ట్ర…

ఎల్‌టిఎతో రైతులకు అన్యాయం

May 7,2024 | 21:59

 ప్రజాశక్తి-పూసపాటిరేగ :  ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలని టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ…

రిసెప్షన్‌ సెంటర్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు

May 7,2024 | 21:57

 పటిష్టంగా స్ట్రాంగ్‌ రూమ్‌లను రూపొందించాలి జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి రిసెప్షన్‌ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్లు ప్రజాశక్తి-విజయనగరం కోట : రిసెప్షన్‌ సెంటర్లవద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని…