విజయనగరం

  • Home
  • తంగుడుబిల్లిలో ‘మన ఊరిలో జనవాణి’

విజయనగరం

తంగుడుబిల్లిలో ‘మన ఊరిలో జనవాణి’

Dec 23,2023 | 21:20

ప్రజాశక్తి – నెలిమర్ల : మండలంలోని తంగుడుబిల్లిలో జనసేన ఆధ్వర్యంలో శనివారం రాత్రి మన ఊరిలో జన వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజక…

కళ్లకు గంతలతో నిరసన

Dec 23,2023 | 21:20

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె…

ముగిసిన అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

Dec 23,2023 | 21:19

ప్రజాశక్తి- డెంకాడ : ఎంవిజిఆర్‌ సివిల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఐసిటిఇ స్పాన్సర్‌ చేసిన 6 రోజుల అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ శనివారం ముగిసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌…

పోస్టుకార్డులతో ముఖ్యమంత్రికి మొర

Dec 23,2023 | 21:18

ప్రజాశక్తి – విజయనగరంటౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం స్పందించక పోవడంతో…

‘ఆడుదాం ఆంధ్ర’ పై ర్యాలీ

Dec 23,2023 | 21:18

ప్రజాశక్తి- బొబ్బిలి : ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై శనివారం పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీ కృష్ణారావు…

నిరంతర విజ్ఞానంతో ఎదగాలి:చాన్సలర్‌

Dec 23,2023 | 21:17

ప్రజాశక్తి – నెల్లిమర్ల : విద్యార్థులు డిగ్రీ పట్టా అందుకోవడంతోనే సరిపెట్టుకోకుండా నిరంతర విజ్ఞానంతో పైకి ఎదగాలని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు పిలుపునిచ్చారు.…

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

Dec 23,2023 | 21:16

ప్రజాశక్తి-విజయనగరం మిల్లర్లు రంగు మారిన ధాన్యాన్ని వెనక్కి పంపితే సహించేది లేదని, రైతుల నుండి వచ్చే ప్రతి గింజను కొనుగోలు చేయాలనీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి…

విద్యుదాఘాతంతో రైతు మృతి

Dec 22,2023 | 21:34

ప్రజాశక్తి-మెరకముడిదాం  :   మండలంలోని యాడిక గ్రామానికి చెందిన రెల్లి సూరినాయుడు(55) శుక్రవారం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. బుదరాయవలస హెడ్‌ కానిస్టేబుల్‌ సి.అంజిబాబు తెలిపిన వివరాలు ప్రకారం..…

ఎన్నికల్లో తడాఖా చూపిస్తాం

Dec 22,2023 | 21:32

  ప్రజాశక్తి-విజయనగరంకోట  :  రానున్న పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీలు అంటే ఏమిటో తడాఖా చూపిస్తామని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.…