ఎస్పి ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని బొడ్డవర చెక్పోస్టును ఎస్పి దీపిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహన తనిఖీలను పర్యవేక్షించి, రికార్డులను తనిఖీ చేశారు. వాహన తనిఖీల్లో వాహనాలను…
ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని బొడ్డవర చెక్పోస్టును ఎస్పి దీపిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహన తనిఖీలను పర్యవేక్షించి, రికార్డులను తనిఖీ చేశారు. వాహన తనిఖీల్లో వాహనాలను…
ప్రజాశక్తి-కొత్తవలస : రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలో…
ప్రజాశక్తి- గరివిడి : జిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేసిన వారికే ఓటు వేయాలని, ఆప్రాప్తికి రాబోయే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీల మేని ఫెస్టోలలో…
ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రతి కుటుంబాన్నీ బూత్ కమిటీ సంప్రదించి వైసిపి ప్రభుత్వంలో వారికి అందిన లబ్ధిని వివరించాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సూచించారు. శుక్రవారం బొబ్బిలిలోని…
ప్రజాశక్తి – నెల్లిమర్ల : నగర పంచా యతీలో పన్నుల చెల్లింపులో వడ్డీ రాయితీపై అవగాహన కల్పించాలని కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్ సూచించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో…
ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్రంలోని అన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నమోదు కోసం మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేపట్టిందని, జిల్లాలోని…
ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరంలోని పోలీసు ట్రైనింగ్ కళాశాలకు బిపిఆర్అండ్డి ప్రదానం చేసే కమాండేషన్ డిస్క్ లభించింది. ఈమేరకు గురువారం ఢిల్లీలో పిటిసి ప్రిన్సిపాల్ టి.ఆనంద్బాబుకు బిపిఆర్అండ్డి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 30వ డివిజన్ ధర్మపురిలో ఏర్పాటుచేసిన కుళాయి కనెక్షన్లను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పతివాడ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో విద్యార్థులకు అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫీజుల చెల్లింపు కోసం జగనన్న విద్యాదీవెన పథకం కింద ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్…