విజయనగరం

  • Home
  • కన్నీళ్లు దిగమింగుకొని పరీక్షకు హాజరు

విజయనగరం

కన్నీళ్లు దిగమింగుకొని పరీక్షకు హాజరు

Mar 22,2024 | 20:17

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  కన్నతండ్రి గుండెపోటుకు గురై మృతి చెందగా, మృతదేహం ఇంట్లో ఉండగానే కన్నీళ్లు దిగమింగుకుంటూ, బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదో తరగతి…

కేజ్రీవాల్ అక్రమ అరెస్టుపై నిరసనలు

Mar 22,2024 | 16:38

సిపిఎం, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి,…

సీతంలో ఘనంగా “ప్రపంచ జల దినోత్సవం”

Mar 22,2024 | 15:34

ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో ప్రపంచ జల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శాంతి మరియు సుస్థిరతను పెంపొందించడంలో నీటి వనరుల ప్రాముఖ్యతను…

అయోమయoలో వైసిపి కేడర్‌

Mar 21,2024 | 20:59

విజయనగరం ప్రతినిధి:విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ముఖ్యంగా వైసిపి కేడర్‌ ఎన్నికల వేళ అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా భవనాలు, రోడ్ల నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ…

కార్పొరేషన్ల రుణాలేవీ?

Mar 21,2024 | 21:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : వెనుబడిన కులాలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవుల పంపకం చేపట్టినప్పటికీ…

కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు : మంత్రి బొత్స

Mar 21,2024 | 20:42

  ప్రజాశక్తి-గుర్ల  : టిడిపి, జనసేన,బిజెపి కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని…

హైరిస్క్‌ గర్భిణులను గుర్తించండి

Mar 21,2024 | 20:40

ప్రజాశక్తి-విజయనగరం కోట :  హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి వారికి అత్యవసర సేవలు అందించాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు సిబ్బందికి సూచించారు. మాతృ, శిశు మరణాలపై గురువారం వైద్యఆరోగ్యశాఖ…

సమస్యల పరిష్కారానికి ఉధృత పోరాటం

Mar 21,2024 | 20:38

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ తెలిపారు. తమ…

ఇక చెప్పడం ఉండదు…చర్యలే

Mar 21,2024 | 20:36

కోడ్‌ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలి ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రజాశక్తి-విజయనగరం : క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు…