విజయనగరం

  • Home
  • మోసపూరిత మేనిఫెస్టో నమ్మి మోసపోవద్దు

విజయనగరం

మోసపూరిత మేనిఫెస్టో నమ్మి మోసపోవద్దు

May 4,2024 | 21:44

పాచిపెంట : చంద్రబాబు నాయుడు ప్రకటించిన మోసపూరిత మేనిఫెస్టో నమ్మి ప్రజలు మోసపోవద్దని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర కోరారు. రాష్ట్ర ప్రజలను మరో మారు మోసగించడానికి చంద్రబాబు…

మన్యం జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు

May 4,2024 | 21:42

సాలూరు : ఇండియా వేదిక సిపిఎం ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స పట్టణంలో, మండలంలో శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్వైనాయుడు,…

ప్రచారానికి మరింత పదును

May 4,2024 | 21:41

ఎత్తులు.. పైఎత్తుల్లో నేతలు గ్రామాల్లో ఉపాధి కూలీలే లక్ష్యం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు తమ ప్రచారానికి పదునుపెట్టారు.…

మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించిన ఆర్‌ఒ

May 4,2024 | 21:41

సాలూరు: సాలూరు శాసనసభ నియోజక వర్గంలో ఇవిఎం మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను శనివారం చేపట్టారు. ఈ ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణు చరణ్‌ పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌…

శత శాతం ఓటింగే లక్ష్యం

May 4,2024 | 21:40

ప్రజాశక్తి-విజయనగరం కోట: జిల్లాలో శత శాతం ఓటింగ్‌ సాధించాలన్నదే ఎన్నికల కమిషన్‌ లక్ష్యమని ట్రైనీ సహాయ కలెక్టర్‌ బి.సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ చెప్పారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు…

 మూడోరోజూ అవే బాధలు

May 4,2024 | 21:40

పింఛన్ల కోసం లబ్ధిదారుల అవస్థలు ప్రజాశక్తి – సాలూరు రూరల్‌ : పింఛను డబ్బుల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మూడు రోజు కూడా అవే బాధలు…

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

May 4,2024 | 21:39

బాడంగి: అప్పుల బాధతో యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని డొంకినవలస రైల్వేబ్రిడ్జి వద్ద శనివారం చోటుచేసుకుంది. ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కథనం ప్రకారం……

ఎండల తీవ్రతపై అప్రమత్తం

May 4,2024 | 21:35

ప్రజాశక్తి- సీతానగరం : ఎండతీవ్రతల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు సూచించారు.…

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

May 4,2024 | 21:32

 విజయనగరం జిల్లాలో 18,631 మంది ఓటర్లు నేటి నుంచి మూడు రోజులు పాటు ఓటింగ్‌కు అవకాశం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ 8…