ఆస్తులు రికవరీలు చేయాల్సిందే
ప్రజాశక్తి-విజయనగరం : మోసాలకు పాల్పడిన కేసుల్లో నిందితుల నుంచి ఆస్తులను రికవరీ చేయాల్సిందేనని ఎస్పి దీపిక పోలీసు అధికారులకు స్పష్టంచేశారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న…
ప్రజాశక్తి-విజయనగరం : మోసాలకు పాల్పడిన కేసుల్లో నిందితుల నుంచి ఆస్తులను రికవరీ చేయాల్సిందేనని ఎస్పి దీపిక పోలీసు అధికారులకు స్పష్టంచేశారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న…
ప్రజాశక్తి-బొబ్బిలి : ఇంటి స్థలం ఇప్పించి న్యాయం చేయాలని రామభద్రపురం శ్రీరామ్ నగర్ కాలనీకు చెందిన ఇద్దరు పేద మహిళలు డిమాండ్ చేశారు. రామభద్రపురం మండల కేంద్రంలో…
ప్రజాశక్తి-విజయనగరం : వ్యవసాయ, అనుబంధ రంగాలైన మత్స్య, పశు, ఉద్యాన రంగాలలో రైతులకు రుణాలను మంజూరు చేసేటప్పుడు నిర్ణయించిన స్కేల్ ఆప్ ఫైనాన్స్ ప్రకారంగానే మంజూరు చేయాలని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: నియోజకవర్గ స్థాయి ఆడదాం ఆంధ్ర పోటీలను నగర మేయర్ విజయలక్ష్మి, ఎంపిపి మామిడి అప్పలనాయుడు ప్రారంభించారు. బుధవారం రాజీవ్ క్రీడా మైదానంలో ఐదు క్రీడాంశాలలో…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అందరి సహకారంతో రానున్న రోజుల్లో సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని మేయర్ విజయలక్ష్మి, ఫ్లోర్లీడర్ ఎస్వివి రాజేష్ అన్నారు.…
ప్రజాశక్తి- శృంగవరపుకోట : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గస్థాయి టిడిపి నాయకులతో బుధవారం…
ప్రజాశక్తి- రేగిడి : మండ లంలోని వెంకంపేట గ్రామ సమీప చేపల చెరువులకు అనుమతులు, వాటి నిర్వహణపై బుధవారం రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల్లో కదలిక వచ్చింది. దీంతో…
ప్రజాశక్తి – భోగాపురం : మండలంలోని సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో సకాలంలో అంగన్వాడి కేంద్రాలు బుధవారం తెరుచుకోలేదు. రెండు కేంద్రాలు ఏకంగా సాయంత్రం వరకు తెరుచుకోకపోవడం విశేషం.…
ప్రజాశక్తి-విజయనగరం : చదువుతో పాటు ఆడపిల్లల భద్రత కూడా ముఖ్యమని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఆడపిల్లలు అపరిచిత వ్యక్తుల పట్ల…