విజయనగరం

  • Home
  • అరాచక పాలనకు స్వస్తి పలకాలి : చంద్రబాబు

విజయనగరం

అరాచక పాలనకు స్వస్తి పలకాలి : చంద్రబాబు

May 9,2024 | 21:47

 ప్రజాశక్తి-చీపురుపల్లి/కురుపాం :  హింసా రాజకీయాలకు, అరాచక పాలనకు స్వస్తి పలకాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం…

అక్రమార్కులను సాగనంపండి : చంద్రబాబు

May 9,2024 | 21:43

 ప్రజాశక్తి – కురుపాం/చీపురుపల్లి  : కురుపాం, చీపురుపల్లి నియోజక వర్గాల్లో అక్రమాలకు పాల్పడిన వైసిపి అభ్యర్థులను ఇంటికి సాగనంపాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అధికారంలోకి వస్తే…

అమలుకాని హామీలిచ్చే పార్టీలను నమ్మొద్దు : సిపిఎం

May 9,2024 | 21:32

ప్రజాశక్తి -జియ్యమ్మవలస : అమలు కాని హామీలిచ్చే పార్టీలను నమ్మొద్దని, ప్రజల బాగుకోసం నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం నాయకులు మర్రాపు సూర్యనారాయణ కోరారు.…

మోసాల మేనిఫెస్టోను నమ్మొద్దు

May 9,2024 | 21:31

ప్రజాశక్తి – గజపతినగరం : టిడిపి మో సాల మేనిఫెస్టో వద్దు, సంక్షేమ పాలన అందిస్తున్న వైసిపికే తమ మీ ఓటును గుద్దాలని ఎమ్మెల్యే బొత్స అప్పల…

గ్రామాల్లో టిడిపి ప్రచారం

May 9,2024 | 21:30

ప్రజాశక్తి- గంట్యాడ : మండలంలోని చిన్నవసంత, పొల్లంకి గ్రామాలలో టిడిపి కూటమి ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌ గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన…

పక్కాగా బందోబస్తు

May 9,2024 | 21:29

ప్రజాశక్తి- చీపురుపల్లి : ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు విడుదలైనా బందోబస్తు నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ సిధ్దంగా ఉంటుంది. ఎన్నికల వేల ఎటువంటి అసాంఘిక సంఘటనలూ జరగకుండా ఉండేందుకు…

ఈదురుగాలులతో భారీ వర్షం

May 9,2024 | 21:29

 ప్రజాశక్తి-బొబ్బిలి, కొత్తవలస, వేపాడ, మక్కువ, వీరఘట్టం : జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో అల్లాడిన…

వలస ఓటర్లకు గాలం

May 9,2024 | 21:26

 ఫోన్‌ పే ద్వారా రాకపోకలకు ఛార్జీలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న పార్టీలు ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ : ‘అన్నా.. బాగున్నారా.. ఈ నెల 13వ తేదీన…

టిడిపితోనే రాష్ట్ర భవిష్యత్తు టిడిపి అభ్యర్థి అదితి గజపతి

May 9,2024 | 21:24

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపితోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని విజయనగరం నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గురువారం 42వ డివిజన్‌ కాళీఘాట్‌…