ఇవిఎంల అప్పగింతలో అగచాట్లు
మధ్యాహ్నం 12గంటల వరకు ఇవిఎంల తరలింపు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ తిరుగుముఖంలో బస్సులు లేక అగచాట్లు అర్ధరాత్రి రహదారిపై పడిగాపులు లెండీ కళాశాల నుంచి…
మధ్యాహ్నం 12గంటల వరకు ఇవిఎంల తరలింపు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ తిరుగుముఖంలో బస్సులు లేక అగచాట్లు అర్ధరాత్రి రహదారిపై పడిగాపులు లెండీ కళాశాల నుంచి…
ప్రజాశక్తి భోగాపురం : మండలంలోని భోగాపురం పంచాయతీ అప్పన్నపేట పోలింగ్ కేంద్రంలో (230) 18 గంటల పాటు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్…
ప్రజాశక్తి-విజయనగరంకోట : ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇవిఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి, రాజాం, నెల్లిమర్ల, ఎస్.కోట, గజపతినగరం…
ప్రజాశక్తి-విజయనగరంకోట : ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్లో అధికారులు కోతపెట్టారు. ఇలా కోతపెట్టిన మొత్తం వ్యాప్తంగా సుమారు రూ.50 లక్షలు వరకు హాంఫట్ చేసినట్లు…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఓటరు ఇచ్చిన తీర్పు జూన్ 4న వెలువడనుంది.…
ప్రజాశక్తి-పాలకొండ : గతంలో మేజర్ పంచాయితీగా ఉన్న పాలకొండను 2013లో నగరపంచాయతీగా మార్చారు. నగరపంచాయితీగా మారిస్తే పన్నుల బాదుడు ఎక్కువగా ఉంటుందని, ఎటువంటి అభివృద్ధి లేని పాలకొండ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొన్నాని వైసిపి అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్…
ప్రజాశక్తి- శృంగవరపుకోట : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం జరిగిన ఎన్నికల ఓటింగ్లో పార్టీల గెలుపునకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కూటమి అభ్యర్థి కోళ్ల లలిత…
ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలో పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు గంటల తరబడి క్యూలో ఉండి ఓట్లు వేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో…