సక్రమంగా పారిశుధ్య నిర్వహణ
ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు కోరారు. పట్టణంలోని జెండా వీధి, కోరాడవీధి, దక్షిణదేవిడి, మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య…
ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు కోరారు. పట్టణంలోని జెండా వీధి, కోరాడవీధి, దక్షిణదేవిడి, మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య…
ప్రజాశక్తి-బొండపల్లి : బొండపల్లి ఎస్సి కాలనీలో అర్ధాంతరంగా నిలిచిన రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని రాష్ట్ర ఎస్సి కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్……
ప్రజాశక్తి-భోగాపురం : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా శుక్రవారం భోగాపురంలో అమ్మవారి పూనకాలతో హోరెత్తించారు. వినూత్నరీతిలో వేప,…
ప్రజాశక్తి-బొబ్బిలి : రోజంతా కష్టపడినా ప్రభుత్వం ఇస్తున్న అరకొర జీతంతో గడ్డి తిని బతకాలా? అంటూ అంగన్వాడీలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పనికి…
ప్రజాశక్తి-వేపాడ : మండలంలోని నల్లబెల్లి, వీలుపర్తి సచివాలయ పరిధిలో శనివారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వ హించారు. క్రీడల నిర్వహణకు రూ.10 వేలను సచివాలయానికి ప్రభుత్వం మంజూరు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 4వ రోజుకు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సిఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం…
ప్రజాశక్తి-విజయనగరం కోట : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలోను, పాదయాత్ర సమయంలోను ఇచ్చిన హామీలను నియోజకవర్గాలు, మండల, జిల్లా స్థాయిలో హామీలు నెరవేర్చడంలో 85శాతం ఫెయిల్ అయ్యారని…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఉమ్మడి జిల్లాలో రంగుమారిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేయాలని జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…