విజయనగరం

  • Home
  • సక్రమంగా పారిశుధ్య నిర్వహణ

విజయనగరం

సక్రమంగా పారిశుధ్య నిర్వహణ

Dec 29,2023 | 20:44

ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు కోరారు. పట్టణంలోని జెండా వీధి, కోరాడవీధి, దక్షిణదేవిడి, మార్కెట్‌ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య…

వాటర్‌ ట్యాంకు నిర్మాణం చేపట్టాలి

Dec 29,2023 | 20:43

ప్రజాశక్తి-బొండపల్లి : బొండపల్లి ఎస్‌సి కాలనీలో అర్ధాంతరంగా నిలిచిన రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని రాష్ట్ర ఎస్‌సి కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌……

పూనకాలతో హోరెత్తించిన అంగన్వాడీలు

Dec 29,2023 | 20:40

 ప్రజాశక్తి-భోగాపురం :  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా శుక్రవారం భోగాపురంలో అమ్మవారి పూనకాలతో హోరెత్తించారు. వినూత్నరీతిలో వేప,…

గడ్డి తిని బతకాలా..?

Dec 29,2023 | 20:39

 ప్రజాశక్తి-బొబ్బిలి :   రోజంతా కష్టపడినా ప్రభుత్వం ఇస్తున్న అరకొర జీతంతో గడ్డి తిని బతకాలా? అంటూ అంగన్‌వాడీలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పనికి…

ఉద్యోగులే ఆడుకున్నారు..

Dec 29,2023 | 20:38

 ప్రజాశక్తి-వేపాడ  : మండలంలోని నల్లబెల్లి, వీలుపర్తి సచివాలయ పరిధిలో శనివారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వ హించారు. క్రీడల నిర్వహణకు రూ.10 వేలను సచివాలయానికి ప్రభుత్వం మంజూరు…

మెడకు ఉరితాళ్లతో నిరసనలు

Dec 29,2023 | 20:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 4వ రోజుకు…

అంబేద్కర్‌ విగ్రహానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల వినతి

Dec 29,2023 | 20:11

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం…

హామీల అమలులో సిఎం 85 శాతం ఫెయిల్‌

Dec 29,2023 | 20:08

 ప్రజాశక్తి-విజయనగరం కోట : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలోను, పాదయాత్ర సమయంలోను ఇచ్చిన హామీలను నియోజకవర్గాలు, మండల, జిల్లా స్థాయిలో హామీలు నెరవేర్చడంలో 85శాతం ఫెయిల్‌ అయ్యారని…

రంగుమారిన ధాన్యం శతశాతం కొనుగోలు : మంత్రి బొత్స

Dec 29,2023 | 20:06

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఉమ్మడి జిల్లాలో రంగుమారిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేయాలని జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…