విజయనగరం

  • Home
  • వికలాంగులను కించపరిచేలా మాట్లాడొద్దు

విజయనగరం

వికలాంగులను కించపరిచేలా మాట్లాడొద్దు

Apr 3,2024 | 21:33

 ప్రజాశక్తి-విజయనగరం :  రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో విభిన్న ప్రతిభా వంతులను కించపరిచే పదాలను వాడవద్దని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. కుంటి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం…

యథేచ్ఛగా తాగునీటి వ్యాపారం

Apr 3,2024 | 21:29

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జిల్లాలో మినరల్‌ వాటర్‌ పేరుతో నాణ్యతా ప్రమాణాలు లేని ప్యాకేజి డ్రింకింగ్‌ వాటర్‌ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో నీటి…

రాజాం కాంగ్రెస్ అభ్యర్థి నేపథ్యం 

Apr 3,2024 | 12:30

ప్రజాశక్తి-రాజాం : రాజాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జయవర్ధన్ వృత్తి రీత్యా బిజినెస్ మెన్. విశాఖపట్నం కేంద్రంగా ఎక్సపోర్ట్ వ్యాపారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ…

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసేలా అజెండా ప్రకటించాలి

Apr 2,2024 | 22:17

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, నగరపంచాయితీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసేలా అన్ని రాజకీయ పార్టీలు అజెండా ప్రకటించాలని మున్సిపల్‌ వర్కర్స్‌…

పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ : ఆర్‌డి

Apr 2,2024 | 22:15

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  : మున్సిపాల్టీ పరిధిలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేసి పారిశుధ్య పనులను చేపట్టాలని మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ నాగరాజు అన్నారు.…

కాంగ్రెస్‌ అభ్యర్థులుగా సామాన్యులు

Apr 2,2024 | 22:12

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్‌ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. 114 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దింపనున్న అభ్యర్థుల…

నీ భవిష్యత్తు బాధ్యత నాది

Apr 2,2024 | 22:09

ప్రజాశక్తి-చీపురుపల్లి  : చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సీటును విజయనగరం పార్లమెంట్‌ టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జునకు కేటాయించక పోవడంతో తీవ్ర అసంతప్తికి గురైన ఆయన పార్టీపట్ల ధిక్కార…

వృద్ధులకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకోండి

Apr 2,2024 | 22:07

ప్రజాశక్తి-విజయనగరం కోట :  వృద్ధు లు, వికలాంగులు, ఇతర పెన్షన్‌ లబ్దిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయనగరం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి…

ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు

Apr 2,2024 | 22:06

 ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల్లో పాల్గొనే విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల కమిషన్‌ పలు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోందని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకొని వికలాంగులంతా…