విజయనగరం

  • Home
  • పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షలు

విజయనగరం

పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షలు

Feb 23,2024 | 20:57

ప్రజాశక్తి-విజయనగరం : ఈ నెల 25న జరిగే గ్రూప్‌-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.డి అనిత తెలిపారు. జిల్లాలో 80 కేంద్రాల్లో ఉదయం…

రైతులేమైనా ఇంజినీర్లా?

Feb 23,2024 | 20:56

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ అలైన్‌మెంట్‌ మార్పు చేయాల్సిన అవసరం లేదు… మార్పుచేయాలని చెప్పడానికి రైతులేమైనా ఇంజినీర్లా?. నీరు ఎలా…

కార్మిక సంఘాల నిరసనలు

Feb 23,2024 | 20:53

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో పోరాటం చేస్తున్న రైతులపై కాల్పులకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన జిల్లాలో పలుచోట్ల…

ఉత్తరాంధ్రలో అభివృద్ధి పచ్చ మీడియాకు కనిపించదా : జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

Feb 23,2024 | 15:38

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ది పచ్చ మీడియాకు కనిపించదా,అవాస్తవాలు ప్రచారాన్ని ఖండిస్తున్నామని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌…

పల్స్‌ పోలియోపై శిక్షణ

Feb 22,2024 | 21:17

ప్రజాశక్తి- వేపాడ : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గురువారం పల్స్‌ పోలియో కార్యక్రమంపై సిబ్బందికి ఎంపిడిఒ జి.ఉమ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వచ్చే నెల మూడో తేది…

ఫీల్డ్‌అసిస్టెంట్లపై పీడీ ఆగ్రహం

Feb 22,2024 | 21:14

ప్రజాశక్తి-వేపాడ : మండలంలోని ఫీల్డ్‌అసిస్టెంట్ల పనితీరుపై డ్వామా పీడీ ఉమాపరమేశ్వరి ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలో గతేడాది కాలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై గురువారం సామాజిక తనిఖీ…

ఏగిరెడ్డి కృష్ణ విగ్రహావిష్కరణ

Feb 22,2024 | 21:13

ప్రజాశక్తి-తెర్లాం : మండలంలోని ఉద్దవోలు గ్రామంలో గురువారం ఏగిరెడ్డి కృష్ణ మాస్టర్‌ విగ్రహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామ నాయకులు ఆవిష్కరించారు. కృష్ణ విగ్రహానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట…

సంక్షేమ సారథులు వాలంటీర్లే

Feb 22,2024 | 21:11

ప్రజాశక్తి-రామభద్రపురం : సంక్షేమ సారథులు వాలంటీర్లేనని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కితాబిచ్చారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Feb 22,2024 | 21:10

ప్రజాశక్తి-బొండపల్లి : వాలంటీర్‌ వ్యవస్థ వల్ల అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో ఎంపిపి చల్ల…