విజయనగరం

  • Home
  • పథకాల అమల్లో జాప్యంచేస్తే చర్యలు

విజయనగరం

పథకాల అమల్లో జాప్యంచేస్తే చర్యలు

Dec 16,2023 | 22:04

 ప్రజాశక్తి-వేపాడ :  కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్‌పి జివిఎల్‌ నరసింహారావు తెలిపారు. మండలంలోని సోంపురం గ్రామంలో శనివారం నిర్వహించిన వికసిత్‌…

ఎస్‌పి దీపికకు అవార్డు

Dec 16,2023 | 22:04

విజయనగరం:  రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్‌ నుండి అడిషనల్‌ డిజి స్థాయి అధికారులకు డిజిపి కె.రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం అవార్డులను ప్రదానం చేశారు.…

జనవరి 23న శంబర సిరిమానోత్సవం

Dec 16,2023 | 21:23

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : శంబర పొలమాంబ జాతరను రాష్ట్ర ఉత్సవంగా వచ్చే జనవరి 22,23,24 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు ఆర్‌డిఒ కె.హేమలత తెలిపారు. 23న జాతర ప్రధాన ఘట్టం సిరిమానోత్సవాన్ని…

శంకుస్థాపనలు చేసి చంద్రబాబులా వదిలేయం

Dec 16,2023 | 21:22

 ప్రజాశక్తి-భోగాపురం :  చంద్రబాబులా శంకుస్థాపనలు చేసి వదిలేయడం తమకు తెలీదని వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో శనివారం…

అంగన్‌వాడీల బిక్షాటన

Dec 16,2023 | 21:17

ప్రజాశక్తి-బాడంగి  :  సమ్మెలో భాగంగా బాడంగి మండల కేంద్రంలో అంగన్వాడీలు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. వీరికి సిఐటియు నాయకులు సురేష్‌, ఎపి రైతు సంఘం నాయకులు…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Dec 16,2023 | 20:42

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని వివిధ ప్రాంతాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మేయర్‌ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. 14వ డివిజన్లో 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న…

19 నుంచి మహిళా రాష్ట్ర కబడ్డీ పోటీలు

Dec 16,2023 | 20:41

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  ఈనెల 19,20,21 తేదీలలో రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో, ఇందుకు సంబంధించిన పోస్టర్లను వైసిపి ప్రాంతీయ వ్యవహారాల ఇన్చార్జి వైవి…

 అయ్యప్పనగర్‌లో అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చెయ్యాలి

Dec 16,2023 | 20:38

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : విజయనగరం ఒకటవ డివిజన్‌ పరిధి అయ్యప్పనగర్‌లో పూసర్ల మధు సూధనరావు అక్రమంగా నడుపుతున్న స్వాతీ ప్యూరి పైడ్‌ కూలింగ్‌ వాటర్‌ ప్లాంట్‌ను వెంటనే…

హామీల అమలుకు21 తరువాత మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 16,2023 | 20:35

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  మున్సిపల్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 21 తరువాత ఏ రోజు నుంచైనా…