విజయనగరం

  • Home
  • సేంద్రీయ ఎరువులతో నేల సారవంతం

విజయనగరం

సేంద్రీయ ఎరువులతో నేల సారవంతం

Dec 5,2023 | 20:24

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సేంద్రీయ ఎరువులు వినియోగించడం ద్వారా నేల సారవంతమవుతోందని భూసార పరీక్షా కేంద్రం సహయ సంచాలకులు బి. భానులత చెప్పారు. మంగళవారం సీతారాముని…

సంపూర్ణ హక్కులతో పట్టాలు పంపిణీ

Dec 5,2023 | 20:23

 ప్రజాశక్తి – పూసపాటిరేగ : అసైన్డ్‌ భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించిదీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ భూహక్కు…

ముసురుకుంది..

Dec 5,2023 | 20:22

మిచౌంగ్‌ తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సకాలంలో…

జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Dec 4,2023 | 20:50

 ప్రజాశక్తి-బొబ్బిలి  :  బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌ ప్రభుత్వాన్ని కోరారు. బొబ్బిలిలో ఎస్‌ఎఫ్‌ఐ మండల మహాసభ…

‘జగనన్నకు చెబుదాం’కు 137 వినతులు

Dec 4,2023 | 20:49

ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి డిఆర్‌ఒ ఎస్‌.డి. అనిత ఆధ్వర్యంలో వినతులు స్వీకరించారు. డిఆర్‌ఒతోపాటు డిప్యూటీ…

సంగమేశ్వర ఆలయాభివృద్ధికి కృషి 

Dec 4,2023 | 20:49

ప్రజాశక్తి – వంగర  :  మండలంలోని సంగాంలో గల సంగమేశ్వర ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని స్పీకరు తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన కుటుంబ సమేతంగా సంగమేశ్వర ఆలయాన్ని…

నాలుగో రోజు అంగన్వాడీల నిరసన

Dec 4,2023 | 20:48

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు సన్నద్ధమవుతున్న అంగన్‌వాడీలు నాలుగో రోజు సోమవారం కూడా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా…

పోలీసు స్పందనకు 33 అర్జీలు

Dec 4,2023 | 20:48

ప్రజాశక్తి-విజయనగరం  :  ఎస్‌పి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 33 అర్జీలు అందాయి. అర్జీలు స్వీకరించిన ఎస్‌పి దీపిక.. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత పోలీసు…

తిరుమల-మెడికవర్‌లో అరుదైన శస్త్రచికిత్స

Dec 4,2023 | 20:47

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :   తిరుమల మెడికవర్‌ ఆసుపత్రిలో అత్యంత అరుదైన గాల్‌ బ్లాడర్‌ శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి అధినేత డాక్టర్‌ కె.తిరుమల ప్రసాద్‌ వెల్లడించారు. సోమవారం హాస్పిటల్‌లో…