సేంద్రీయ ఎరువులతో నేల సారవంతం
ప్రజాశక్తి – నెల్లిమర్ల : సేంద్రీయ ఎరువులు వినియోగించడం ద్వారా నేల సారవంతమవుతోందని భూసార పరీక్షా కేంద్రం సహయ సంచాలకులు బి. భానులత చెప్పారు. మంగళవారం సీతారాముని…
ప్రజాశక్తి – నెల్లిమర్ల : సేంద్రీయ ఎరువులు వినియోగించడం ద్వారా నేల సారవంతమవుతోందని భూసార పరీక్షా కేంద్రం సహయ సంచాలకులు బి. భానులత చెప్పారు. మంగళవారం సీతారాముని…
ప్రజాశక్తి – పూసపాటిరేగ : అసైన్డ్ భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించిదీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ భూహక్కు…
మిచౌంగ్ తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సకాలంలో…
ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ ప్రభుత్వాన్ని కోరారు. బొబ్బిలిలో ఎస్ఎఫ్ఐ మండల మహాసభ…
ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి డిఆర్ఒ ఎస్.డి. అనిత ఆధ్వర్యంలో వినతులు స్వీకరించారు. డిఆర్ఒతోపాటు డిప్యూటీ…
ప్రజాశక్తి – వంగర : మండలంలోని సంగాంలో గల సంగమేశ్వర ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని స్పీకరు తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన కుటుంబ సమేతంగా సంగమేశ్వర ఆలయాన్ని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు సన్నద్ధమవుతున్న అంగన్వాడీలు నాలుగో రోజు సోమవారం కూడా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి-విజయనగరం : ఎస్పి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 33 అర్జీలు అందాయి. అర్జీలు స్వీకరించిన ఎస్పి దీపిక.. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత పోలీసు…
ప్రజాశక్తి-విజయనగరం కోట : తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి అధినేత డాక్టర్ కె.తిరుమల ప్రసాద్ వెల్లడించారు. సోమవారం హాస్పిటల్లో…