విజయనగరం

  • Home
  • కొండభూమిని తీసుకోవడం అన్యాయం

విజయనగరం

కొండభూమిని తీసుకోవడం అన్యాయం

Mar 4,2024 | 21:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు గొర్రెలు,మేకలు పెంపకం దారులు ఆధారపడే కొండ భూములు తీసుకోవడం అన్యాయమని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని…

నగరాభివృద్ధికి సహకరించండి : మేయర్‌

Mar 4,2024 | 21:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని మేయరు వి.విజయలక్ష్మి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ సమావేశం మందిరంలో మేయర్‌ అధ్యక్షతన స్టాండింగ్‌…

సాగు భూములకు పట్టాలివ్వాలి

Mar 4,2024 | 21:35

 ప్రజాశక్తి-మెంటాడ :  గి రిజనులు, దళితులు,పేదల సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, ఎపి వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యాన…

రక్త హీనతపై సంపూర్ణ అవగాహన అవసరం : కలెక్టర్‌

Mar 4,2024 | 21:35

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : రక్త హీనతపై గ్రామ స్థాయిలో సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న పదేళ్లలోపు పిల్లల్లో…

వైసిపిలో భర్త..టిడిపిలోకి భార్య

Mar 4,2024 | 21:29

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  ఔను…! భర్త వైసిపిలో కొనసాగుతుండగా భార్య టిడిపిలోకి జంప్‌ అయ్యారు. ఒకరు ఉన్న పదవి కోసం పార్టీలో కొనసాగుతుండగా, మరొకరు…

వేతనాలు పెంచాలని రిలే దీక్ష

Mar 4,2024 | 21:24

ప్రజాశక్తి- గజపతినగరం : పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుతూ గజపతినగరం, పురిటిపెంట గ్రామాలకు చెందిన పంచాయతీ కార్మికులు సోమవారం స్థానిక మెయిన్‌రోడ్డులో రిలేనిరాహారదీక్షలు చేపట్టారు.…

అధికారుల నిర్లక్ష్యమే మృతికి కారణం

Mar 4,2024 | 21:23

ప్రజాశక్తి- రేగిడి : రాజాం మున్సిపాలిటీ బొబ్బలి సెంటర్‌లో ఆదివారం రాత్రి మర్రిచెట్టు కూలి కొండంపేటకు చెందిన ముద్దన శ్రీనివాసరావు మృతి చెందారని ఇది కేవలం అధికారుల…

సంఘీబావ సభ జయప్రదం చేయాలి

Mar 4,2024 | 21:21

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సంఘీబావ సభను జయప్రదం చేయాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూని యన్‌ అధ్యక్షులు టి. వి. రమణ…

భూ కబ్జాలపై స్పందనలో ఫిర్యాదు

Mar 4,2024 | 21:18

ప్రజాశక్తి – వేపాడ: మండలంలోని వీలుపరితి గ్రామ సచివాలయం పరిధిలో గల చినదుంగాడ గ్రామానికి చెందిన కొప్పల కిత్తన్నదొర సోమవారం జగనన్నకు చెబుదాం స్పందన విభాగంలో తమ…