జీతం పెంచి సమ్మె విరమింపజేయండి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అంగన్వాడీలకు జీతం ఎంత పెంచుతారో చెప్పి సమ్మెను విరమింపచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అంగన్వాడీలకు జీతం ఎంత పెంచుతారో చెప్పి సమ్మెను విరమింపచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి- బాడంగి : టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని మండలంలోని గజరాయనివలసలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎన్టిఆర్ విగ్రహానికి ఎంపిటిసి పాలవలస గౌరు,…
ప్రజాశక్తి- రేగిడి : స్థానిక మండల తహశీల్దార్ నూతన కార్యాలయం పూర్తి చేసేదెప్పుడో అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాత తహశీల్దార్ కార్యాలయం పూర్తిగా శిధిల వ్యవస్థలో…
బస్సుల లేక నిరీక్షణ ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రయాణికులతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ రద్దీగా మారింది. సుదూర ప్రాంతాలకు వెళ్ళేందుకు రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్ల తీసుకోవడానికి…
ప్రజాశక్తి-విజయనగరంకోట : సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించడంలో ఆర్టిసి అధికారులు విఫలమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక పక్క రాష్ట్రాల్లో ఉంటున్న మన…
ప్రజాశక్తి-రామభద్రపురం : స్థానిక బైపాస్ జంక్షన్ వద్ద నిర్వహిస్తున్న చెక్ పోస్ట్ వద్ద నిరంతర నిఘా ఉంచుతామని బొబ్బిలి డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. బుధవారం సాయింత్రం చెక్…
ప్రజాశక్తి – వంగర : మండలంలోని లక్షింపేట గ్రామానికి చెందిన దళిత యువకుడు చితిరి దుర్గా ప్రసాద్ను అదే గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీనివాసరావుతో పాటు, వేరే…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పప్పులు, వంటనూనె, కూరగాయలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న వంటమ్మలు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 37వ రోజుకు…