విజయనగరం

  • Home
  • ఘనంగా జ‌గ్జీవన్ రామ్‌ జయంతి వేడుకలు

విజయనగరం

ఘనంగా జ‌గ్జీవన్ రామ్‌ జయంతి వేడుకలు

Apr 5,2024 | 14:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జ‌గ్జీవన్ రామ్‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఆయ‌న 117వ జ‌న్మ‌దినం సంద్భంగా, జిల్లా సాంఘిక సంక్షేమ‌శాఖ ఆద్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్…

గడిగెడ్డపై తీవ్ర నిర్లక్ష్యం

Apr 4,2024 | 21:46

మధ్యలో నిలిచిన కాలువ లైనింగ్‌ పనులు శివారు భూములకు అందని నీరు ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురు చూపు నాడు టిడిపి.. నేడు వైసిపి నిర్లక్ష్యం…

ఓటరు జాబితా పరిశీలనలో అదితి

Apr 4,2024 | 21:40

 ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం నియోజకవర్గం క్లస్టర్‌ 3 , 4 పరిధిలో గల వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేటర్‌ అభ్యర్థులు, యూనిట్‌ ఇంచార్జ్‌, బూత్‌…

అభివృద్ధి చేసేవారిని గెలిపించండి : కోలగట్ల

Apr 4,2024 | 21:39

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  : నగరంలోని 49వ డివిజన్‌ గాజులరేగపరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. స్థానికులు, వైసిపి నాయకులు ఘనంగా స్వాగతం…

ఓటుహక్కును వినియోగించుకోవాలి : జెసి

Apr 4,2024 | 21:39

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ప్రతి తీఒక్కరూ తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించు కోవాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ కోరారు. ఓటుహక్కు వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం పెంచి,…

పిటీషన్‌ పెట్టి పెన్షన్లు ఆపడం తప్పు కాదా?

Apr 4,2024 | 21:37

 ప్రజాశక్తి-మెరకముడిదాం :  ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు పెన్షన్‌ లు అందిస్తే టిడిపి నాయకులు పిటిషన్‌ పెట్టి ఆపడం తప్పు కాదా. చంద్రబాబునాయుడికి అవ్వ తాతలు, వికలాంగులు…

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

Apr 4,2024 | 21:37

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ యాజమాన్యం చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి.రమణ డిమాండ్‌ చేశారు. గురువారం…

కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ ప్రారంభం

Apr 4,2024 | 21:36

ప్రజాశక్తి-విజయనగరం: ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించిన సమాచా…

రాష్ట్రంలో రాక్షస పాలన : కళా

Apr 4,2024 | 21:36

ప్రజాశక్తి-చీపురుపల్లి  : గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో రాక్షస, దుష్ట, నియంతృత్వ పాలన సాగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు అన్నారు. గురువారం చీపురుపల్లి…