విజయనగరం

  • Home
  • ర్యాండమైజేషన్‌ ద్వారా ఎన్నికల సిబ్బంది కేటాయింపు

విజయనగరం

ర్యాండమైజేషన్‌ ద్వారా ఎన్నికల సిబ్బంది కేటాయింపు

May 11,2024 | 21:13

 ప్రజాశక్తి-విజయనగరంకోట :  ర్యాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా, సీతారామ్‌…

అన్ని స్థానాల్లోనూ విజయం మాదే

May 11,2024 | 21:11

 వైసిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అన్ని స్థానాలలో వైసిపి జెండా ఎగర వేయబోతున్నా మని ఆ పార్టీ జిల్లా…

కాంగ్రెస్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు

May 11,2024 | 21:10

 ప్రజాశక్తి-విజయనగరం కోట : కాంగ్రెస్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు అని విజయనగరం నియోజకవర్గ ఇండియా బ్లాక్‌ మద్దతుతో చేపోటీ చేస్తున్న అభ్యర్థి సుంకరి సతీష్‌ కుమార్‌ అన్నారు. శనివారం…

జిల్లాలో 10 మోడల్‌ పోలింగ్‌స్టేషన్లు

May 11,2024 | 21:09

 ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 10 మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ నూతన విధానాలతో ఎన్నికలను…

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

May 11,2024 | 21:08

జిల్లాలో 7,83,440మంది ఓటర్లు 1031 పోలింగ్‌ కేంద్రాలు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌,…

ఎన్నికల హామీలను అమలు చేసిన ఘనత మాదే : ఎంపి బెల్లాన, ఎమ్మెల్యే శంబంగి

May 11,2024 | 20:58

 ప్రజాశక్తి- బొబ్బిలి : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత తమదేనని వైసిపి ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట…

కోటలో పోలీస్‌ సోదాలు

May 11,2024 | 20:57

 ప్రజాశక్తి- బొబ్బిలి: కోటలో పోలీసులు సోదాలు చేశారు. కోటలో డబ్బులు, మద్యం దాచినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ సిఐ ఎం.నాగేశ్వరరావు, ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ తమ…

పుచ్చకాయలు, తాటిముంజులతో పోషకాలు మెండు

May 11,2024 | 20:56

ప్రజాశక్తి-విజయనగరం కోట : రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు ఉపశమనం కోసం పుచ్చకాయలు, తాటిముంజులు, శీతల పానీయాల కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో వాటి ధరలు…

జ్వర లక్షణాలున్న వారిని గుర్తించాలి

May 11,2024 | 20:55

ప్రజాశక్తి – కొమరాడ: గ్రామాల్లో ఫీవర్‌ సర్వే చేపట్టి జ్వర లక్షణాలున్న వారిని గుర్తించాలని జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు స్పష్టం చేశారు. సివినిలో…