విజయనగరం

  • Home
  • మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి

విజయనగరం

మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి

Dec 25,2023 | 15:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు భాస్కరరావు, జిల్లా బాధ్యులు జగన్మోహనరావు పిలుపునిచ్చారు. ఈ…

రేపటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 24,2023 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి చేపట్టే మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన రావు,…

మీరిచ్చిన చీరలకో దండం.. ఫోన్లకో నమస్కారం

Dec 24,2023 | 21:27

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు నిరవధిక సమ్మెను కొనసాగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంపై వారంతా భగ్గుమన్నారు. అంగన్వాడీలకు సెల్‌ఫోన్లు,…

బాబోయి.. ఇరిగేషన్‌ చెరువులు

Dec 24,2023 | 21:24

ప్రజాశక్తి-బొబ్బిలి : ఇరిగేషన్‌ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదు.…

అందరి చూపు బొబ్బిలి వైపు

Dec 24,2023 | 21:21

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎన్నికలు దగ్గర పడుతుండడం, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో అందరి చూపు బొబ్బిలి రాజకీయాల వైపు తిరుగుతున్నాయి. ఇంతకీ…

డివైడర్‌ను ఢకొీని యువకుడు మృతి

Dec 24,2023 | 21:00

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని నాతవలస 16వ జాతీయ రహదారి టోల్గేట్‌ సమీపంలో డివైడర్‌ను ఢకొీని శనివారం యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..…

మెరుగైన పాలన జగన్‌తోనే సాధ్యం

Dec 24,2023 | 20:58

ప్రజాశక్తి- శృంగవరపుకోట : మెరుగైన పాలన జగన్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. 296వ రోజు ఆదివారం పట్టణంలోని సచివాలయం-1 పరిధిలో గడప గడపకు మన…

హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

Dec 24,2023 | 20:57

ప్రజాశక్తి- శృంగవరపుకోట : వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడు జి. ఈరన్న తెలిపారు. ఆదివారం పట్టణంలోని…

సొంత సొమ్ముతో స్కాలర్షిప్‌లు పంపిణీ

Dec 24,2023 | 20:56

ప్రజాశక్తి – భోగాపురం : విద్యలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్‌లను అందజేస్తున్నామని నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్‌ లోకం మాధవి అన్నారు.…