విజయనగరం

  • Home
  • వడ్డీ రాయితీపై అవగాహన కల్పించాలి

విజయనగరం

వడ్డీ రాయితీపై అవగాహన కల్పించాలి

Mar 1,2024 | 20:57

ప్రజాశక్తి – నెల్లిమర్ల  : నగర పంచా యతీలో పన్నుల చెల్లింపులో వడ్డీ రాయితీపై అవగాహన కల్పించాలని కమిషనర్‌ పి.బాలాజీ ప్రసాద్‌ సూచించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో…

నేటి నుంచి ఎంఎస్‌ఎంఇల నమోదు సర్వే

Mar 1,2024 | 20:46

 ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్రంలోని అన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నమోదు కోసం మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేపట్టిందని, జిల్లాలోని…

పిటిసికి డిజిపి కమాండేషన్‌ డిస్క్‌

Mar 1,2024 | 20:29

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరంలోని పోలీసు ట్రైనింగ్‌ కళాశాలకు బిపిఆర్‌అండ్‌డి ప్రదానం చేసే కమాండేషన్‌ డిస్క్‌ లభించింది. ఈమేరకు గురువారం ఢిల్లీలో పిటిసి ప్రిన్సిపాల్‌ టి.ఆనంద్‌బాబుకు బిపిఆర్‌అండ్‌డి…

కుళాయిలు ప్రారంభం

Mar 1,2024 | 20:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 30వ డివిజన్‌ ధర్మపురిలో ఏర్పాటుచేసిన కుళాయి కనెక్షన్లను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ పతివాడ…

43,209 మందికి రూ.30.31 కోట్ల లబ్ధి

Mar 1,2024 | 20:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో విద్యార్థులకు అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫీజుల చెల్లింపు కోసం జగనన్న విద్యాదీవెన పథకం కింద ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌…

నిండు జీవితానికి రెండు చుక్కలు

Mar 1,2024 | 20:27

ప్రజాశక్తి-విజయనగరంకోట : ఈనెల 3న జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన…

బిందు సేద్యంపై అవగాహన కలిగించాలి

Mar 1,2024 | 20:26

ప్రజాశక్తి-విజయనగరం : వరి పంట తప్ప మిగిలిన అన్ని పంటలనూ బిందుసేద్యం ద్వారా సాగు చేయవచ్చని, రైతులకు ఈ విషయంపై అవగాహన కలిగించి డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా…

టిడిపి కేడర్లో అయోమయం

Mar 1,2024 | 20:25

ప్రజాశక్తి – జామి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి కేడర్‌లో అయోమయం నెలకొంది. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు గాను ఇటీవల ఐదు నియోజకవర్గాల్లో టిడిపి-జనసేన ఉమ్మడి…

మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌ టవర్లు

Mar 1,2024 | 20:24

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వివిధ టెలికాం సంస్థల ద్వారా మొబైల్‌ సిగల్స్‌ అందని మారుమూల ప్రాంతాల్లో సెల్‌ టవర్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి టెలికాం…