విజయనగరం

  • Home
  • కళా, నాగార్జునకు టిక్కెట్‌ ఖరారులో జాప్యంపై టిడిపి నాయకుల నిరసన

విజయనగరం

కళా, నాగార్జునకు టిక్కెట్‌ ఖరారులో జాప్యంపై టిడిపి నాయకుల నిరసన

Mar 15,2024 | 20:08

 ప్రజాశక్తి-రేగిడి :  ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి ముఖ్యనేత అయిన టిడిపి సీనియర్‌ నాయకులు కిమిడి క ళా వెంకటరావుకు, కిమిడి…

ఎంఇఒ విమలమ్మకు సత్కారం

Mar 15,2024 | 20:06

 ప్రజాశక్తి-గజపతినగరం  : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ మహిళ మండల విద్యాశాఖ అధికారినిగా ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మి చేతుల మీదుగా అవార్డు…

ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా

Mar 15,2024 | 13:27

ప్రజాశక్తి – విజయనగరం కోట :  ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టా అని టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బెవర…

తూర్పు కాపులకు టిక్కెట్లు ఇవ్వాలి

Mar 15,2024 | 12:01

తూర్పు కాపు సామాజిక వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నచోట్ల ఎంపి,ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలనీ తూర్పు కాపు సామాజిక…

అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చేయడం ప్రజా విజయం

Mar 15,2024 | 11:04

 పోరాటంలో కలిసివచ్చిన ప్రజా సంఘాలు కు,ప్రజలకు కృత్ఞతలు నగరంలో ఉన్న అక్రమ వాటర్ ప్లాంట్ లను సీజ్ చేయాలని డిమాండ్ పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రజాశక్తి-విజయనగరం…

పతకాలు సాధించిన ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులు

Mar 14,2024 | 22:07

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఇటీవల థాయిలాండ్‌ లో జరిగిన 28వ థాయిలాండ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పోల్వాల్ట్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన ఎఆర్‌ కానిస్టేబులు…

ఎన్నికల వేళ ప్రారంభోత్సవాల జోరు

Mar 14,2024 | 22:06

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎ న్నికల సమీపిస్తున్న వేళ నగరంలో ఎమ్మెల్యేకోలగట్ల వీరభద్రస్వామి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఊపందు కున్నాయి. గురువారం బాలాజీ నగర్‌ బ్యాంక్‌…

టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్య

Mar 14,2024 | 22:04

ప్రజాశక్తి-బొబ్బిలి : పదో తరగతి పరీక్షలకు బాగా చదవాలని తల్లిదండ్రులు మందలిం చడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని గెద్ద మానస ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని అలజంగి…

రైతు, కార్మిక సంఘాల నిరసన

Mar 14,2024 | 22:02

 ప్రజాశక్తి-బొబ్బిలి : దేశంలో బిజెపి అమలు చేస్తున్న రైతు,కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా అఖిలపక్ష రైతు…