విజయనగరం

  • Home
  • మండుతున్న ఎండలు..అల్లాడుతున్న జనం

విజయనగరం

మండుతున్న ఎండలు..అల్లాడుతున్న జనం

Apr 29,2024 | 21:39

ప్రజాశక్తి-బొబ్బిలి : ఎండలు మండిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరగడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం 12 గంటలు దాటితే…

Apr 29,2024 | 21:38

ఓటర్లలో విశ్వాసాన్ని కల్గించాలిశ్రీ సూక్ష్మ పరిశీలకులది కీలక పాత్రశ్రీ జిల్లా పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌శ్రీ పోలింగ్‌ సిబ్బందితోపాటే మైక్రో అబ్జర్వర్లు వెళ్లాలిశ్రీ జిల్లా ఎన్నికల…

జంఝావతిపై దొందూ… దొందే

Apr 29,2024 | 21:35

ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంఝావతి సాగునీటి ప్రాజెక్టుపై టిడిపి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించగా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి అస్సలు పట్టించుకోలేదు.…

కాంగ్రెస్‌ గెలుపుతోనే హోదా సాధ్యం

Apr 29,2024 | 21:24

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఇండియా వేదిక కాంగ్రెస్‌ అభ్యర్థి సరగడ రమేష్‌ కుమార్‌ అన్నారు.…

రోల్‌ మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

Apr 29,2024 | 21:22

ప్రజాశక్తి- డెంకాడ : నెల్లిమర్లని రోల్‌ మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. జన విజయ యాత్రలో భాగంగా మండలంలోని చింతలవలస,…

ఓటుతోనే రాక్షస పాలన నుంచి విముక్తి

Apr 29,2024 | 21:18

ప్రజాశక్తి- చీపురుపల్లి : రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన నుంచి విముక్తులవ్వాలంటే సైకిల్‌ గుర్తుకి ఓటెయ్యాలని టిడిపి పొలిట్‌ బ్యురో సభ్యులు, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి…

కూర్మరాజుపేటలో దాహం కేకలు

Apr 29,2024 | 21:01

ప్రజాశక్తి – సాలూరు : మండలంలోని కూర్మరాజుపేటలో గత కొద్దిరోజులుగా తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో నానా అవస్థలు…

సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి

Apr 29,2024 | 20:59

 ప్రజాశక్తి – సీతానగరం : రోగనిర్ధారణ పరీక్షలు సకాలంలో నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన స్థానిక పిహెచ్‌సిని…

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

Apr 29,2024 | 20:58

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ అన్నారు. ఎన్నికల…