క్రిటికల్ కేర్ బ్లాక్కు శంకుస్థాపన
ప్రజాశక్తి-విజయనగరంకోట : నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద రూ.23.75 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్…
ప్రజాశక్తి-విజయనగరంకోట : నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద రూ.23.75 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో 80 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా అభ్యర్థులు…
ప్రజాశక్తి- భోగాపురం, గజపతినగరం : టిడిపి, జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదలైన తరువాత జిల్లాలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. సీనియర్లకు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడంతో కొంతమంది…
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : వైసిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయ్యాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం వైసిపి విజయనగరం…
ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం జిల్లాలో ఫిబ్రవరి 25న వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను ఎస్పి ఎం.దీపిక తనిఖీ చేశారు.…
ప్రజాశక్తి-భోగాపురం (విజయనగరం) : నెల్లిమర్ల జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న భోగాపురం టిడిపి నాయకులు, కార్యకర్తలు పార్టీ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 24 రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందించని మిమ్స్ యాజమాన్యం, కార్మికశాఖ అధికారుల తీరుకు నిరసనగా శనివారం మిమ్స్ ఉద్యోగులు డిసిఎల్ కార్యాలయం వద్ద…
ప్రజాశక్తి-విజయనగరం కోట : గజపతినగరం నియోజకవర్గం టిడిపి టిక్కెట్ను కొండపల్లి శ్రీనివాస్కు కేటాయించడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్ కో ఆర్డినేటర్ పదవికి…
ప్రజాశక్తి -పూసపాటి రేగ : జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు, సభ్యులు గొండు…