విజయనగరం

  • Home
  • తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు

విజయనగరం

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు

Feb 16,2024 | 20:19

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి వెల్లడించారు. శుక్రవారం 32,49 డివిజన్‌లోని నాయుడు…

బిజెపితో జతకట్టే పార్టీల్లో ఉండలేను

Feb 15,2024 | 21:33

కురుపాం: మతతత్వ పార్టీ అయిన బిజెపితో జత కట్టిన ఏ పార్టీలోనూ ఉండలేనని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ అన్నారు. గురువారం సాయంత్రం తన…

టిడిపికి కిశోర్‌చంద్రదేవ్‌ రాజీనామా

Feb 15,2024 | 21:31

ప్రజాశక్తి-కురుపాం :  తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీమంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్ర సూర్యనారాయణదేవ్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఫ్యాక్సుద్వారా రాజీనామా…

ఉపాధి శిక్షణ ప్రారంభం

Feb 15,2024 | 21:26

 ప్రజాశక్తి-శృంగవరపుకోట  : గొంప క్రిష్ణ విద్యా సంకల్పం కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్‌, టైలరింగ్‌ కోర్సులను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ గురువారం ప్రారంభించారు,…

రైల్వే వ్యాగన్‌ లోడింగ్‌ కేంద్రాన్ని కొనసాగించాలి

Feb 15,2024 | 21:21

 ప్రజాశక్తి-బొబ్బిలి : స్థానిక రైల్వేస్టేషన్లో ఉన్న వ్యాగన్‌ లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ కేంద్రాన్ని కొనసాగించాలని పట్టణ కళాసీ సంఘం కార్యదర్శి డి.వర్మ, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు…

బూటకపు హామీలను నమ్మొద్దు

Feb 15,2024 | 21:20

 ప్రజాశక్తి-బొబ్బిలి : బూటకపు హామీలు ఇచ్చి రానున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, వాటిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ప్రజలను కోరారు.…

చేసిన మంచిని ప్రజలకు వివరించండి

Feb 15,2024 | 21:16

ప్రజాశక్తి-విజయనగరం : ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి వాలంటీర్లకు పిలుపునిచ్చారు. జిల్లాలోని 10,284 మంది వాలంటీర్లను సేవా పురస్కారాలకు ఎంపిక…

మిమ్స్‌ ఉద్యోగులకు సిఐటియు అండ

Feb 15,2024 | 21:15

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. తమ సమస్యలను…

రెండో రోజూ ఉద్యోగుల నిరసనలు

Feb 15,2024 | 21:11

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎపి జెఎసి అధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని కలెక్టరేట్‌ ఎదుట…