విజయనగరం

  • Home
  • మహిళా పారిశుధ్య కార్మికులకు నేడు ఘన సత్కారం :డిప్యూటి మేయర్‌ శ్రావణి

విజయనగరం

మహిళా పారిశుధ్య కార్మికులకు నేడు ఘన సత్కారం :డిప్యూటి మేయర్‌ శ్రావణి

Mar 7,2024 | 15:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి స్వగృహంలో మహిళా పారిశుధ్య కార్మికులకు సత్కార కార్యక్రమాన్ని…

జోన్నవలసలో ఫ్లాగ్‌ మార్చ్‌

Mar 7,2024 | 15:15

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా విజయనగరంలోని జాన్నవలసలో విజయనగరం రూరల్‌ సిఐ ఎం.శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్‌ఐ ఆర్‌.వాసుదేవ్‌ ఆధ్వర్యంలో…

ఉపాధి సిబ్బందిపై పీడీ ఆగ్రహం

Mar 6,2024 | 21:20

ప్రజాశక్తి- మెంటాడ: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో డ్వామా పీడీ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికీ లెక్కల్లేవ్‌, ఓ పద్దతి లేదు,…

మహిళలను గౌరవించాలి: ఆర్‌డిఒ

Mar 6,2024 | 21:19

ప్రజాశక్తి- బొబ్బిలి : మహిళలను గౌరవించాలని ఆర్‌డిఒ ఎ.సాయిశ్రీ, ఎంపిపి శంబంగి లక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి కోరారు. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో బుధవారం అంతర్జా…

మున్సిపల్‌ కార్మికుల విజయోత్సవ సభ

Mar 6,2024 | 21:18

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మున్సిపల్‌ కార్మికులు 16 రోజుల సమ్మె పోరాట సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ రాతపూర్వకంగా ఇచ్చిన హామీల్లో భాగంగా…

నూతన సచివాలయాలు ప్రారంభం

Mar 6,2024 | 21:17

ప్రజాశక్తి- శృంగవరపుకోట : మండలంలోని వీరనారాయణ పట్టణంలోని సీతమ్మ పేటలలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

రైతులు కోసమే వారపు సంత

Mar 6,2024 | 21:16

ప్రజాశక్తి- బొబ్బిలి : రైతులు కోసమే వారపు సంత నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో బుధవారం ఎఎంసి ఆధ్వర్యంలో…

ప్యాకేజీ ఇవ్వని శంకుస్థాపనలెందుకు?

Mar 6,2024 | 21:15

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సారిపల్లి గ్రామానికి పునరావాస ప్యాకేజీ ఇవ్వని ప్రారంభోత్సవాలు ఎందుకని నిర్వాసితులు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్‌ని…

మీడియా సహకారం ఉండాలి

Mar 6,2024 | 21:14

 ప్రజాశక్తి-సీతంపేట  :  ప్రశాంతంగా ఎన్నికలకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సహకారం ఉండాలని, దీనిలో భాగంగా వాస్తవ వార్తలను మాత్రమే ప్రచురించాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి సూచించారు. బుధవారం…