ఒపిఎస్ విధానం ఎజెండా కావాలి : యుటిఎఫ్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రానున్న ఎన్నికల్లో పాత పెన్షన్ విధానం సాధన ఎజెండాగా కావాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రానున్న ఎన్నికల్లో పాత పెన్షన్ విధానం సాధన ఎజెండాగా కావాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక…
ప్రజాశక్తి -విజయనగరం టౌన్ : ప్రతిభతో పాటు నిరంతర పరిశ్రమ ద్వారా పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.…
ప్రజాశక్తి-విజయనగరం : జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా గతనెల 24న విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వం, డ్రాయింగ్ పోటీల విజేతలకు సోమవారం కలెక్టరేట్లఓ కలెక్టర్ నాగలక్ష్మి బహుమతి…
ప్రజాశక్తి-విజయనగరం : నవరత్నాలు కింద పేదలందరికీ మంజూరైన స్థలాల రిజిస్ట్రేషన్లు వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ముందుగా ప్లాట్ల మాపింగ్ జరగాలని, సరిహద్దులు మార్క్…
ప్రజాశక్తి-విజయనగరం కోట : శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల పాత్ర కీలకమని అదనపు ఎస్పి అస్మా ఫర్హీన్ అన్నారు. ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు ఏటా…
ప్రజాశక్తి-బొబ్బిలి : వాహనాల ఫిట్నెస్, బ్రేక్ సర్టిఫికెట్లు జారీ ప్రయివేట్ సంస్థలకు అప్పగించి మోటారు కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అన్నారు.…
ప్రజాశక్తి- డెంకాడ : ఎపిఎస్పి ఐదో బెటాలియన్ కమాండెంట్గా అధిరాజ్సింగ్ రాణా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన్ను పోలీసు అసోసియేషన్ సిబ్బంది, అధికారులు మర్యాదపూర్వకంగా…
ప్రజాశక్తి-భోగాపురం : విమానాశ్రయ నిర్మాణంతో గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎ.రావివలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ బైరెడ్డి యర్రప్పల నారాయణ సోమవారం జిల్లా…
ప్రజాశక్తి-విజయనగరంకోట : జగనన్నకు చెబుదాంలో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని జిల్లా…