విజయనగరం

  • Home
  • అనుమతులిస్తే ఆందోళన తప్పదు

విజయనగరం

అనుమతులిస్తే ఆందోళన తప్పదు

Feb 13,2024 | 20:45

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని కొమిరి వెంకటాపురం గ్రామ సమీపం నాగావళి నదిలో ఇసుక ర్యాంపు నిర్వహణకు అధికారులు అనుమతులు ఇస్తే ధర్నాలు తప్పవని కొమిరి, వెంకటాపురం…

ఐవిఆర్‌ఎస్‌లో ఆ నలుగురు

Feb 13,2024 | 20:43

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై టిడిపి అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకోసం ఐవిఆర్‌ఎస్‌ (ఇంట్రాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌)…

ఉద్యోగాలు లేకపోతే యువత భవిష్యత్తు నాశనమైపోతుంది : టిడిపి ఇన్చార్జ్‌ అదితి గజపతిరాజు

Feb 13,2024 | 12:16

ప్రజాశక్తి-విజయనగరం కోట : యువతకు ఉద్యోగాలు లేకపోతే వారి భవిష్యత్తు నాశనమై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని విజయనగరం టిడిపి ఇన్చార్జ్‌ అదితి గజపతిరాజు అన్నారు. మంగళవారం…

ప్రకృతి సాగు పరిశీలన

Feb 12,2024 | 21:32

ప్రజాశక్తి-వేపాడ  : మండలంలోని కుమ్మపల్లి గ్రామంలో ప్రకృతి సాగు పద్ధతిలో పండిస్తున్న పంటలను రైతు సాధికార సంస్థ ఇవిసి విజరు కుమార్‌ ఆధ్వర్యాన అమెరికా, కర్ణాటక బృందం…

స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకు రావాలి

Feb 12,2024 | 21:30

ప్రజాశక్తి-నెల్లిమర్ల : విద్యార్థులు స్టార్టప్‌లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే వారికి సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందిస్తుందని వైస్‌ ప్రెసిడెంట్‌ డి.ఎన్‌.రావు స్పష్టం చేశారు. సోమవారం…

రైతుబజార్‌, సంత నిర్వహణకు తీర్మానం

Feb 12,2024 | 21:29

ప్రజాశక్తి-బొబ్బిలి : మార్కెట్‌ యార్డులో రైతు బజార్‌, ప్రతి బుధవారం వారపు సంత నిర్వహించేందుకు ఎఎంసి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎఎంసి కార్యాలయంలో సోమవారం చైర్మన్‌ బొమ్మి శ్రీనివాసరావు…

జిసిసి కార్మికులకు పూర్తి పని దినాలు కల్పించాలి

Feb 12,2024 | 20:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం జిసిసి సోప్‌ యూనిట్‌లో కార్మికులకు పూర్తి పనిదినాలు కల్పించాలని జిసిసి సోపు యూనిట్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు ఎ.జగన్‌ మోహన్‌రావు,…

జెకెసికి 201 వినతులు

Feb 12,2024 | 20:51

 ప్రజాశక్తి-విజయనగరంకోట  : జగనన్నకు చెబుదాం (జెకెసి)లో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌…

నేటి నుంచి టిడిపి ‘శంఖారావం’

Feb 12,2024 | 20:25

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :   టిడిపి యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన శంఖారావం యాత్ర ఉమ్మడి జిల్లాలో మంగళవారం నుంచి…