విజయనగరం

  • Home
  • యోగ సాధనతోనే మానసిక రుగ్మతలను అధిగమించవచ్చు

విజయనగరం

యోగ సాధనతోనే మానసిక రుగ్మతలను అధిగమించవచ్చు

Jun 21,2024 | 20:16

 ప్రజాశక్తి-విజయనగరం కోట   : జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు పరేడ్‌ గ్రౌండులో యోగాభ్యసనాలను చేపట్టి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్‌పి ఎం.దీపిక ముఖ్య…

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం

Jun 21,2024 | 20:14

 జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చునని…

పోస్టాఫీసు సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి

Jun 21,2024 | 20:10

  ప్రజాశక్తి-విజయనగరం : పోస్టాఫీసు ద్వారా అందిస్తున్న పొదుపు, బీమా, ఐపిపిబి తదితర సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలని విజయనగరం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటిండెంట్‌ కె.శ్రీనివాస్‌…

వంటింట్లో కూరల మంట

Jun 21,2024 | 20:09

 ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు ఠారెక్కిస్తున్న టమాటో, నిన్నటివరకూ ఉల్లిదీ అదే పరిస్థితి ప్రజాశక్తి-విజయనగరం కోట :  కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రూ.500 పెట్టినా వారానికి…

సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు : ఐటిఐ ఆర్‌.డి.డి రమణ

Jun 21,2024 | 15:33

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని ఐటిఐ ఆర్‌.డి.డి ఆర్‌.ఏ రమణరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఐటిఐలో శుక్రవారం ఫ్యాషన్‌ టెక్నాలజీను…

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం : జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌

Jun 21,2024 | 12:17

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చునని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ యోగా చేయవచ్చునని,…

‘గురుదేవ్‌’ సేవలు వెలకట్టలేనివి

Jun 20,2024 | 21:25

 ప్రజాశక్తి-కొత్తవలస  : వికలాంగులకు గురుదేవ్‌ చాటిబుల్‌ ట్రస్ట్‌ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొత్తవలస సిఐ బి.చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం మంగళపాలెం వద్దనున్న శ్రీగురుదేవ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో…

పిహెచ్‌సిని సందర్శించిన డిఎంహెచ్‌ఒ

Jun 20,2024 | 21:23

 ప్రజాశక్తి- మెంటాడ  : మెంటాడ పిహెచ్‌సిని గురువారం డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు ఆకస్మికంగా సందర్శించారు. పిహెచ్‌సిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం…

సాగుభూములకు పట్టాలివ్వాలని ధర్నా

Jun 20,2024 | 21:22

ప్రజాశక్తి-మెంటాడ : దళిత, గిరిజనుల సాగులో ఉన్న భూములకు పూర్తిస్థాయిలో పట్టాలివ్వాలని ఎపి కౌలురైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాములు ఆధ్వర్యాన గురువారం స్థానిక…