విజయనగరం

  • Home
  • రాగిపిండి పంపిణీ ప్రారంభం

విజయనగరం

రాగిపిండి పంపిణీ ప్రారంభం

Mar 2,2024 | 20:14

 ప్రజాశక్తి-విజయనగరం :  ఎండియు వాహనాల ద్వారా రాగిపిండి పంపిణీని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ ప్రారంభించారు. స్థానిక కెఎల్‌పురం రామమందిరం వద్ద శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు…

పోలీసు శిక్షణ కేంద్రంలో మౌలిక వసతుల పరిశీలన

Mar 2,2024 | 20:12

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా త్వరలో జిల్లాకు రానున్న కేంద్ర బలగాలు బస చేసేందుకు కల్పించాల్సిన మౌలిక వసతులను పరిశీలించేందుకు ఎస్‌పి ఎం.దీపిక శనివారం…

దొంగనోట్లు చలామణీకి పాల్చడిన ఇద్దరు అరెస్టు

Mar 2,2024 | 20:09

  ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరంలోని గుమ్చి ప్రాంతంలో దొంగనోట్లు చలామణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 15…

సచివాలయాలు దేవాలయాలు : మంత్రి బొత్స

Mar 2,2024 | 20:08

  ప్రజాశక్తి-గజపతినగరం :  ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో దేవాలయాల మాదిరి ప్రజలు సచివాలయాలకు వెళ్తున్నారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స…

పాఠశాలను పరిశీలించిన డిఇ ఒ

Mar 1,2024 | 21:03

ప్రజాశక్తి-కొత్తవలస : స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థుల ప్రగతిపై డిఇఒ ప్రేమ కుమార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కొత్తవలస హైస్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ…

ఎస్‌పి ఆకస్మిక తనిఖీలు

Mar 1,2024 | 21:02

 ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని బొడ్డవర చెక్‌పోస్టును ఎస్‌పి దీపిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహన తనిఖీలను పర్యవేక్షించి, రికార్డులను తనిఖీ చేశారు. వాహన తనిఖీల్లో వాహనాలను…

సొంతింటి కల నెరవేర్చింది జగనే

Mar 1,2024 | 21:01

 ప్రజాశక్తి-కొత్తవలస  : రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి దక్కిందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలో…

ఒపిఎస్‌ అమలు చేసే వారికే ఓటు

Mar 1,2024 | 20:59

 ప్రజాశక్తి- గరివిడి  : జిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేసిన వారికే ఓటు వేయాలని, ఆప్రాప్తికి రాబోయే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీల మేని ఫెస్టోలలో…

ప్రతి కుటుంబాన్నీ కలవాలి : శంబంగి

Mar 1,2024 | 20:58

 ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రతి కుటుంబాన్నీ బూత్‌ కమిటీ సంప్రదించి వైసిపి ప్రభుత్వంలో వారికి అందిన లబ్ధిని వివరించాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సూచించారు. శుక్రవారం బొబ్బిలిలోని…