విజయనగరం

  • Home
  • జీతం రూ.12 వేలకు పెంచాలంటూ … ఆయాల ధర్నా

విజయనగరం

జీతం రూ.12 వేలకు పెంచాలంటూ … ఆయాల ధర్నా

Mar 12,2024 | 13:30

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్‌ వర్కర్ల జీతం రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని కోరుతూ … మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో…

ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం

Mar 11,2024 | 21:25

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఫిర్యాదు దారులకు తక్షణ న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఎఎస్‌పి అస్మా ఫర్హీన్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం…

16తో చెరకు క్రషింగ్‌ పూర్తి

Mar 11,2024 | 21:19

ప్రజాశక్తి-రేగిడి  : మండలంలోని సంకిలి ఇఐడి ప్యారీ సుగర్స్‌ చెరకు క్రషింగ్‌ ఈనెల 16తో ముగియనుందని ఆ సంస్థ సీనియర్‌ ఎవిపి పట్టాభిరామ్‌ రెడ్డి తెలిపారు. సోమవారం…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయా లి

Mar 11,2024 | 21:19

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌) నాయకులు అధికారులను…

మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరి వీడాలి

Mar 11,2024 | 21:18

 ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరితో ఉద్యోగులు కార్మికులను ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌ అన్నారు. సోమవారం…

సామాజిక భవనం ప్రారంభం

Mar 11,2024 | 21:16

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 27వ డివిజన్‌ రెల్లి వీధిలో నూతనంగా ఏర్పాటుచేసిన సామాజిక భవనాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామితో కలిసి రాష్ట్ర రెల్లి…

రైల్వేట్రాక్‌ పునరుద్దరణ

Mar 11,2024 | 21:15

 ప్రజాశక్తి-కొత్తవలస : కొత్తవలసలో ఆదివారం రాత్రి విశాఖపట్నం – భవానిపట్నం పాసింజర్‌ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన రైలేట్రాక్‌ పునరుద్దరణ పనులు సోమవారం మధ్యాహ్నానికి…

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

Mar 11,2024 | 21:11

ప్రజాశక్తి-గజపతినగరం, బొబ్బిలి : బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను, రిసెప్షన్‌ సెంటర్లను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సోమవారం పరిశీలించారు. బొబ్బిలి ఆర్‌డిఒ కార్యాలయాన్ని, మెట్టపల్లి ప్రభుత్వ…

17 నుంచి కనకమహాలక్ష్మి జాతర

Mar 11,2024 | 21:10

 ప్రజాశక్తి-చీపురుపల్లి  : ఈనెల 17, 18, 19 తేదీలలో జరగనున్న కనకమహలక్ష్మి అమ్మవారి జాతరను ప్రజలంతా జయప్రదం చేయాలని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన…