విజయనగరం

  • Home
  • కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు

విజయనగరం

కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు

May 18,2024 | 20:10

 ప్రజాశక్తి – గరుగుబిల్లి : ఇవిఎంల ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని ఉల్లిభద్ర…

జిందాల్‌ కార్మికుల నిరసన

May 18,2024 | 19:45

 ప్రజాశక్తి-కొత్తవలస :  జిందాల్‌ పరిశ్రమ అక్రమ లాకౌట్‌ను నిరసిస్తూ కార్మికులు పరిశ్రమ గేటు వద్ద రెండోరోజు నిరసన కొనసాగించారు. అక్కడే మధ్యాహ్నం వంటావార్పు చేపట్టారు. వెంటనే పరిశ్రమను…

పాద ముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు

May 18,2024 | 19:29

ప్రజాశక్తి భోగాపురం : విమానాశ్రయం నిర్మాణ సమీపంలోని అనుమానస్పదంగా ఉన్న చిరుత పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు శనివారం ఉదయం పరిశీలించారు. చేపలకంచెరు పంచాయతీ దిబ్బల…

ఎవరు గెలుత్తారో.!

May 18,2024 | 19:26

 ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :  ఏరా అప్పన్నా…! మొన్న మనం ఓట్లేశాం కదా ఎవరు గెలుస్తారంటావ్‌…! ఏమోరా చిట్టిబాబు యవులు ఎవరికి గుద్దేశారో అర్థం కావడం లేదు..!…

‘చేయూత’ కోసం ఎదురు చూపులు

May 18,2024 | 19:25

 విడుదల కానీ నాలుగో విడత డబ్బులు  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  వైఎస్‌ఆర్‌ చేయూత సాయం కోసం నగరంలోని మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 7న నాలుగో…

విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

May 18,2024 | 19:23

ప్రజాశక్తి-విజయనగరం కోట : విద్యార్థి దశలోనే ప్రతివిద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని వయోజన విద్య సంచాలకులు సోమేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాన్ని…

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో సత్తాచాటిన విజయనగరం జిల్లా విద్యార్థులు

May 18,2024 | 19:17

ఇంజినీరింగ్‌లో జ్యోతిరాదిత్య,శ్రీనిదికి 1, 10వ ర్యాంకులు అగ్రికల్చర్‌ ఫార్మాసిలో రాధాకృష్ణకు 2వ ర్యాంకు ప్రజాశక్తి-పాలకొండ, కొమరాడ, బలిజిపేట :  తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాల్లో విజయనగరం ఉమ్మడి…

గ్రామదేవత పండుగలకు ప్రత్యేక ఏర్పాట్లు

May 18,2024 | 15:03

మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలోని నేటి నుంచి గొల్లపల్లి శ్రీదాడితల్లి, పాతబొబ్బిలి శ్రీసరేపొలమ్మతల్లి గ్రామ దేవతలు పండుగల సందర్భంగా పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక…

విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి

May 18,2024 | 12:42

గ్రంథాలయాల ఆవశ్యకత తెలుసుకోవాలి ప్రజాశక్తి-విజయనగరం కోట : విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరు లక్ష్యానించుకోవాలని వయోజన విద్య సంచాలకులు సోమేశ్వరరావు అన్నారు. శనివారం నాడు జిల్లా కేంద్ర…