ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి – కురుపాం : ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణను, అరకు పార్లమెంటు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనరసను…
ప్రజాశక్తి – కురుపాం : ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణను, అరకు పార్లమెంటు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనరసను…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో వికసిత్ భారత్ యువమంతన్ కార్యక్రమంలో భాగంగా ‘పర్యావరణం కోసం జీవనశైలి’ అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ‘నమూనా ఐక్యరాజ్యసమితి’…
ప్రజాశక్తి-బొబ్బిలి : ఎండలు మండిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరగడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం 12 గంటలు దాటితే…
ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంఝావతి సాగునీటి ప్రాజెక్టుపై టిడిపి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించగా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి అస్సలు పట్టించుకోలేదు.…
ప్రజాశక్తి – నెల్లిమర్ల : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఇండియా వేదిక కాంగ్రెస్ అభ్యర్థి సరగడ రమేష్ కుమార్ అన్నారు.…
ప్రజాశక్తి- డెంకాడ : నెల్లిమర్లని రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. జన విజయ యాత్రలో భాగంగా మండలంలోని చింతలవలస,…
ప్రజాశక్తి- చీపురుపల్లి : రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన నుంచి విముక్తులవ్వాలంటే సైకిల్ గుర్తుకి ఓటెయ్యాలని టిడిపి పొలిట్ బ్యురో సభ్యులు, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి…
ప్రజాశక్తి – సాలూరు : మండలంలోని కూర్మరాజుపేటలో గత కొద్దిరోజులుగా తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో నానా అవస్థలు…