విజయనగరం

  • Home
  • ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి

విజయనగరం

ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి

Dec 23,2023 | 21:22

గరివిడి: ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలో వెదుళ్ల…

లారీ ఢకొీని యువకుడు మృతి

Dec 23,2023 | 21:21

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని మోధవలస వద్ద 43వ జాతీయ రహదారిలో శనివారం మోటార్‌ సైకిల్‌ను లారీ ఢకొీన్న సంఘటనలో యువకుడు మృతి చెందగా మరో యువకుడు…

సృజనా స్ఫూర్తి.. వైజ్ఞానిక దీప్తి

Dec 23,2023 | 21:21

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని సెయింట్‌ ఆన్స్‌ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ…

తంగుడుబిల్లిలో ‘మన ఊరిలో జనవాణి’

Dec 23,2023 | 21:20

ప్రజాశక్తి – నెలిమర్ల : మండలంలోని తంగుడుబిల్లిలో జనసేన ఆధ్వర్యంలో శనివారం రాత్రి మన ఊరిలో జన వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజక…

కళ్లకు గంతలతో నిరసన

Dec 23,2023 | 21:20

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె…

ముగిసిన అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

Dec 23,2023 | 21:19

ప్రజాశక్తి- డెంకాడ : ఎంవిజిఆర్‌ సివిల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఐసిటిఇ స్పాన్సర్‌ చేసిన 6 రోజుల అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ శనివారం ముగిసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌…

పోస్టుకార్డులతో ముఖ్యమంత్రికి మొర

Dec 23,2023 | 21:18

ప్రజాశక్తి – విజయనగరంటౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం స్పందించక పోవడంతో…

‘ఆడుదాం ఆంధ్ర’ పై ర్యాలీ

Dec 23,2023 | 21:18

ప్రజాశక్తి- బొబ్బిలి : ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై శనివారం పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీ కృష్ణారావు…

నిరంతర విజ్ఞానంతో ఎదగాలి:చాన్సలర్‌

Dec 23,2023 | 21:17

ప్రజాశక్తి – నెల్లిమర్ల : విద్యార్థులు డిగ్రీ పట్టా అందుకోవడంతోనే సరిపెట్టుకోకుండా నిరంతర విజ్ఞానంతో పైకి ఎదగాలని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు పిలుపునిచ్చారు.…