విజయనగరం

  • Home
  • 27న రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు: యుటిఎఫ్‌

విజయనగరం

27న రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు: యుటిఎఫ్‌

May 23,2024 | 20:57

ప్రజాశక్తి- గజపతినగరం: ఈ నెల 27న సోమవారం ఉదయం 9.30గంటలకు శేషగిరి తృతీయ వర్ధంతి సందర్బంగా కెఎల్‌పురంలో నిర్మిస్తున్న శేషగిరి విజ్ఞాన కేంద్రంలో ‘విద్యారంగంలో పరిణామాలు –…

ఒకే సిలబస్‌ను అమలు చేయాలి

May 23,2024 | 20:56

ప్రజాశక్తి- బొబ్బిలి : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు ఒకే విధమైన సిలబస్‌ను ప్రవేశ పెట్టాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర…

ఖరీఫ్‌కు సన్నద్ధత ఏదీ?

May 23,2024 | 20:55

 విత్తనాలు, ఎరువులపై భరోసా ఇవ్వని అధికారులు ప్రణాళికపై సమావేశాలూ కరువే ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఖరీఫ్‌ సీజన్‌ మరోవారంలో వచ్చేస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా…

రూ.లక్షకు ..70వేలు

May 23,2024 | 20:51

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఎన్నికల ఫలితాలు దగ్గర కొస్తున్న నేపథ్యంలో మండలంలో పందేలు ఊపందుకున్నాయి. మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పందేలు…

గంజాయికు కేరాఫ్‌గా బొబ్బిలి

May 23,2024 | 20:50

ప్రజాశక్తి- బొబ్బిలి : గంజాయికు బొబ్బిలి కేరాఫ్‌గా మారుతుంది. గంజాయి మత్తుకు యువత బానిసవుతున్నారు. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరగడంతో యువత బానిసై దాడులకు తెగబడుతున్నారు. పట్టణ,…

శిలాఫలకానికే పరిమితం

May 23,2024 | 20:49

ప్రజాశక్తి – వేపాడ : మండలం కేజీపూడి రెవెన్యూ పరిధిలో ఇందిర జలప్రభ అభివృద్ధి పథకం ద్వారా నిధులు మంజూరు చేసి గిరిజన గ్రామాల్లో 100 ఎకరాలకు…

పండ్ల తోటల పెంపకానికి రైతుల ఎంపిక

May 22,2024 | 21:39

 ప్రజాశక్తి-రేగిడి : గ్రామాల్లో పండ్ల తోటల పెంపకానికి చిన్న, సన్నకారు రైతులను ఎంపిక చేసి, నివేదికలు తయారు చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఎపిడి మీసాల శ్రీనివాసరావు సూచించారు.…

నిరుపయోగంగా జగనన్న లేఅవుట్‌

May 22,2024 | 21:31

 ప్రజాశక్తి-వేపాడ :  మండలంలో వల్లంపూడి గ్రామంలో జగనన్న లేఅవుట్‌ నిరుపయోగంగా మారింది. ఈ లేఅవుట్‌లో 48 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. లేఅవుట్‌ లోతట్టు ప్రాంతంలో…

ఆరో రోజుకు జిందాల్‌ కార్మికుల నిరసన

May 22,2024 | 21:30

 ప్రజాశక్తి-కొత్తవలస :  జిందాల్‌ కర్మాగారం వద్ద కార్మికులు చేపట్టిన నిరసన బుధవారం ఆరో రోజుకు చేరింది. విజయనగరం డిసిఎల్‌ వద్ద జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు…