విజయనగరం

  • Home
  • విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

విజయనగరం

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

Dec 22,2023 | 21:16

ప్రజాశక్తి- బాడంగి: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు స్థానిక జెడ్‌పిటిసి పెద్దింటి రామారావు చేతుల మీదుగా బైజ్యూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను…

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

Dec 22,2023 | 21:15

ప్రజాశక్తి- నెల్లిమర్ల : స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్‌ జన్మదినం సందర్భంగా డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌. తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో…

జాతీయ రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలు

Dec 22,2023 | 17:16

సమస్యలు పరిష్కారం చేయకుంటే పతనం ఖాయం యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :  అంగన్వాడి కార్యకర్తలు జాతీయ రహదారినీ దిగ్బంధం చేసి కదం తొక్కారు. గత…

రామభద్రపురంలో వైసీపీకు షాక్

Dec 22,2023 | 12:57

వైసీపీను వీడిన వైసీపీ సర్పంచ్, మరో 200 కుటుంబాలు ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండలంలోని అధికార వైసీపీకు భారీ షాక్ తగిలింది. సోంపురం పంచాయతీ వైసీపీ…

రెండోరోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 21,2023 | 21:42

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు జెఎసి రాష్ట్ర అధ్యక్షులు…

రాష్ట్ర మహిళా కబడ్డీ విజేత కృష్ణా జిల్లా

Dec 21,2023 | 21:37

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని మహిళా పార్కులో జరిగిన రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో విజేతగా కృష్ణా జిల్లా జట్టు నిలిచింది. విజేతలకు కురుపాం ఎమ్మెల్యే పాముల…

చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన

Dec 21,2023 | 21:35

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామన్నా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని , సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి…

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

Dec 21,2023 | 21:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పటిష్టమైన విద్యా పునాదిని వేస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగన్మోహన్‌…

జనాకర్షణ లేకే పవన్‌ కళ్యాణ్‌ను పిలిచారు

Dec 21,2023 | 21:31

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   టిడిపికి జనాకర్షణ లేకే పవన్‌ కల్యాణ్‌ను బతిమలాడుకొని తీసుకొచ్చారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. యువగళం సభకు పవన్‌ కళ్యాణ్‌ రానంటే…