గిరిజనుల కష్టాలను సిఎంకు వివరిస్తా
ప్రజాశక్తి-శృంగవరపుకోట : గిరి శిఖరాల పైన ఉండే గిరి పుత్రుల కష్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎస్టి కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు అన్నారు.…
ప్రజాశక్తి-శృంగవరపుకోట : గిరి శిఖరాల పైన ఉండే గిరి పుత్రుల కష్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎస్టి కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు అన్నారు.…
ప్రజాశక్తి-విజయనగరం : ప్రస్తుత ఖరీఫ్ సీజనులో జిల్లాలో ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ప్రభుత్వ విధానాల కారణంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో క్రమంగా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. తగినంతగా సాగులేదని సాకుచూపుతూ ఉన్న…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అయ్యన్నపేటలోని చెంచుల కాలనీలో సంభవించిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తక్షణ సహాయం కింద బియ్యాన్ని, బట్టలను,…
ప్రజాశక్తి-బొబ్బిలి : ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు పడకేశాయి. సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరణ చేసి రైతులకు సంపూర్ణంగా సాగునీరు ఇచ్చేందుకు జైకా నిధులు…
ప్రజాశక్తి-శృంగవరపుకోట, సాలూరు: సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల జోరుగా కోడిపందేలు సాగాయి. పండగ మూడు రోజులూ యథేచ్ఛంగా పందేలు జరగ్గా, లక్షలాది రూపాయలు బెట్టింగ్లు జరిగాయి.…
ప్రజాశక్తి – కురుపాం : అంగన్వాడీల హక్కుల సాధన కోసం దీక్ష చేపట్టి మంగళవారానికి 36వ రోజు అవుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో దీక్షా శిబిరం వద్ద…
ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని మూల బొడ్డవర పంచాయతీలో హృదయ విదాకరణమైన సంఘటన చోటు చేసుకుంది. గిరి శిఖర గ్రామం చిట్టెంపాడు గిరిజనులు అనారోగ్యం బారినపడితే డోలీ మోతలే…
సంక్రాంతి పండగ సందర్భంగా కనుమను పురష్కరించుకుని పల్లెలన్నీ కలకళలాడాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఇసుక తిన్నెలపై ఆటపాటలతో సందడి చేశారు. పండటగ సందర్బంగా మూడు…