అక్రమ అరెస్టులకు నిరసనగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చలో విజయవాడ తరలివెళ్లారు. అయితే వారిని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చలో విజయవాడ తరలివెళ్లారు. అయితే వారిని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శుక్రవారం చలో విజవాడకు తరలి వెళ్ళిన సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని…
మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రజాశక్తి-బొబ్బిలి : అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. అంగన్వాడీల పోరాటానికి శుక్రవారం మాజీమంత్రి, టీడీపీ నాయకులు మద్దతు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పె ంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా గురువారం జిల్లా…
ప్రజాశక్తి-భోగాపురం : మహిళా పోలీస్ తమ పట్ల అనుచిత వాఖ్యలు చేసినందున క్షమాపణలు చెప్పాలంటూ అంగన్వాడీ యూనియన్ నాయకులు కృష్ణవేణి ఆధ్వర్యంలో అంగన్వాడీలు స్థానిక పోలీసు స్టేషన్లో…
ప్రజాశక్తి-డెంకాడ : రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి.కాంతారావు గురువారం డెంకాడ మండలం గుణుపూరు పేట, పెద్ద తాడివాడ గ్రామాల్లోని రేషన్ డిపోలను ఆయన తనిఖీ చేశారు.…
ప్రజాశకి-విజయనగరం టౌన్ : ప్రజలకు మేలు జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇచ్చిన…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రానున్న ఎన్నికల్లో బిజెపితో ఉన్న పార్టీలను ఓడిద్దామని, రాజ్యాంగ పరిరక్షణకు చేయి చేయి కలుపుదామని మేలుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీమ్ సభ్యులు కెఎమ్ఎ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి…