విజయనగరం

  • Home
  • అయ్యప్పనగర్‌ అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

విజయనగరం

అయ్యప్పనగర్‌ అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

Mar 15,2024 | 20:21

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఏడాది కాలంగా అయ్యప్పనగర్‌లోని అక్రమ వాటర్‌ ప్లాంట్‌ను సీజ్‌ చేయాలని చేసిన పోరాట ఫలితంగా వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చేసిన అధికారులకు, తమ…

తూర్పు కాపుల నిరసన

Mar 15,2024 | 20:20

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నచోట్ల ఎంపి,ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని రాజకీయ పార్టీలను తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి అప్పారావు,…

17న జరిగే గ్రూప్‌ -1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 15,2024 | 20:14

 ప్రజాశక్తి-విజయనగరం  : ఈనెల 17న జరిగే గ్రూప్‌ 1 స్క్రీనింగ్‌ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌డి అనిత ఆదేశించారు. స్క్రీనింగ్‌…

విద్యార్ధులంతా ఓటువేసేలా ప్రోత్సహించాలి

Mar 15,2024 | 20:12

 ప్రజాశక్తి-విజయనగరం : ప్రజాస్వామ్య ప్రక్రియలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ పిలుపునిచ్చారు. ఓటువేయడం ద్వారానే ఈ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉందన్నారు.…

జిల్లా , నియోజకవర్గం స్థాయి లో కంట్రోల్‌ రూమ్‌లు

Mar 15,2024 | 20:10

 ప్రజాశక్తి-విజయనగరం  : ఎన్నికలలో సమన్వయంతో పని చేయడానికి, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి జిల్లా, నియోజకవర్గం స్థాయి లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు.…

కళా, నాగార్జునకు టిక్కెట్‌ ఖరారులో జాప్యంపై టిడిపి నాయకుల నిరసన

Mar 15,2024 | 20:08

 ప్రజాశక్తి-రేగిడి :  ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి ముఖ్యనేత అయిన టిడిపి సీనియర్‌ నాయకులు కిమిడి క ళా వెంకటరావుకు, కిమిడి…

ఎంఇఒ విమలమ్మకు సత్కారం

Mar 15,2024 | 20:06

 ప్రజాశక్తి-గజపతినగరం  : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ మహిళ మండల విద్యాశాఖ అధికారినిగా ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మి చేతుల మీదుగా అవార్డు…

ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా

Mar 15,2024 | 13:27

ప్రజాశక్తి – విజయనగరం కోట :  ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టా అని టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బెవర…

తూర్పు కాపులకు టిక్కెట్లు ఇవ్వాలి

Mar 15,2024 | 12:01

తూర్పు కాపు సామాజిక వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నచోట్ల ఎంపి,ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలనీ తూర్పు కాపు సామాజిక…