ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో నిలవండి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు ఉత్తరాంధ్ర అభివృద్దికి చిత్తశుద్దిగా నిలబడాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ కోరారు. శనివారం స్థానిక ఎల్బిజి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు ఉత్తరాంధ్ర అభివృద్దికి చిత్తశుద్దిగా నిలబడాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ కోరారు. శనివారం స్థానిక ఎల్బిజి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపి బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించాలని కోరుతూ వైసిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలో శనివారం సాయంత్రం భారీ ర్యాలీ…
రెండేళ్లలో రూ.20కోట్లు భారం నగర వాసులపై వైసిపి ప్రభుత్వం పిడుగు ప్రతి ఏటా 15 శాతం వాయింపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన విలువ…
భీమసింగి సహకార చక్కెర కర్మాగారం విషయంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ ఒకే వైఖరి అవలంభిస్తున్నాయి. ప్రభుత్వ విధానాల ఫలితంగా ఈ సుగర్ ఫ్యాక్టరీ మూతపడింది.…
ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…
ఒక్కొక్కరి నుంచి రూ.లక్షన్నర గిరిజన సంక్షేమశాఖలో శృతిమించిన లంచాల పర్వం అక్రమ బదిలీలకూ కలెక్షన్లు ఫిర్యాదు చేసినా స్పందించని జిల్లా అధికారులు ప్రజాశక్తి – సాలూరు : …
ఎప్పటిలాగే ఈఏడాది కూడా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయి అయ్యింది. విజయనగరం జిల్లా ప్రథమ ఇంటర్లో రాష్ట్రంలో…
ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగసభ ఈనెల 16న విజయనగరంలో జరుగుతుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు.…
ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వాగతం పలికారు.…