విజయనగరం

  • Home
  • జెఎఎస్‌తో మెరుగైన వైద్యం: ఎమ్మెల్యే

విజయనగరం

జెఎఎస్‌తో మెరుగైన వైద్యం: ఎమ్మెల్యే

Jan 30,2024 | 20:17

ప్రజాశక్తి – బొబ్బిలిరూరల్‌ : జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నాంది పలికారని…

పలు చోట్ల గాంధీ 76వ వర్ధంతి

Jan 30,2024 | 20:15

ప్రజాశక్తి- మెంటాడ: మెంటాడ సచివాలయం ఆవరణలో మంగళవారం మహాత్మా గాంధీ 76వ వర్థంతి సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి గండ్రేటి అప్పలనాయుడు గాంధీ విగ్రహానికి పూలమాల…

నిరాహార దీక్ష విరమణ

Jan 30,2024 | 20:15

ప్రజాశక్తి- బొబ్బిలి : గ్రంథాలయ భవనం మరమ్మత్తు పనులను బుధవారం నుంచి ప్రారంభించి వారం రోజుల్లో పూర్తి చేస్తామని మున్సిపల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ ఎఇ రవికుమార్‌ హామీ…

పేదల ఆత్మగౌరవం నిలబెట్టడానికే సంక్షేమ పథకాలు

Jan 30,2024 | 20:14

ప్రజాశక్తి- గుర్ల : మహిళలు, పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారు గర్వంగా తలెత్తుకొనేలా చేయడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని…

గాంధీ స్ఫూర్తితో రాజ్యంగ రక్షణ కోసం ప్రజా ఉద్యమం : సిపిఎం

Jan 30,2024 | 14:27

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : 77ఏళ్ల స్వతతంత్ర భారతావని మతస్వేచ్చ, వాక్కు స్వాతంత్య్రంలౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. గాంధీ…

సాగు భూములకు పట్టాలివ్వాలని ధర్నా

Jan 29,2024 | 21:13

ప్రజాశక్తి- మెంటాడ  : మండలంలో గిరిజనులు సాగుచేస్తున్న భూములకు పాసు పుస్తకాలు ఇవ్వాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి తామరాపల్లి సోములు, సిపిఎం మండల కార్యదర్శి రాకోటి…

ఒప్పంద జిఒలను విడుదల చేయాలి

Jan 29,2024 | 21:12

 ప్రజాశక్తి- రాజాం : మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన ఒప్పంద జీవోలను వెంటనే విడుదల…

గ్రంథాలయాల పట్ల నిర్లక్ష్యం అన్యాయం

Jan 29,2024 | 21:12

ప్రజాశక్తి-బొబ్బిలి : విద్యార్థులు, యువతకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం అన్యాయమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన అన్నారు. ప్రభుత్వ శాఖా గ్రంథాలయాన్ని…

ఆసరాతో అక్కచెల్లెమ్మలకు భరోసా

Jan 29,2024 | 21:10

ప్రజాశక్తి-తెర్లాం : ఆసరా పథకంతో అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. నాలుగో విడత ఆసరా సంబరాలను సోమవారం తెర్లాంలో నిర్వహించారు.…