విజయనగరం

  • Home
  • మిమ్స్‌ కార్మికుల విజయం స్పూర్తి దాయకం

విజయనగరం

మిమ్స్‌ కార్మికుల విజయం స్పూర్తి దాయకం

Apr 20,2024 | 20:42

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : పోరాడితే పోయేదేమీ లేదు… బానిస సంకెళ్లు తప్ప… అన్నారు కారల్‌మార్క్స్‌్‌ మహాశయుడు. మిమ్స్‌ (మహారాజా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌)…

23 న చెళ్ళూరు లో సీఎం బహిరంగ సభ

Apr 20,2024 | 15:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :ఈ నెల 23 తేదిన మధ్యాహ్నం నాలుగు గంటలకు విజయనగరం మండలం చెళ్లూరు గ్రామం వద్ద ముఖ్యమంత్రి సిద్దం సభ జరుగుతుందని జిల్లాలో ఉన్న…

స్వతంత్య్ర అభ్యర్ధిగా కోలగట్ల రమణి నామినేషన్‌

Apr 20,2024 | 14:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధిగా డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి భార్య కోలగట్ల రమణి శనివారం నామినేషన్‌ వేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి…

మిమ్స్‌ ఉద్యోగులపోరాట విజయం

Apr 20,2024 | 10:52

  సమస్యల పరిష్కారానికి యాజమాన్యం హామీ   నేటి నుంచి విధులకు హాజరు ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  : సమస్యల పరిష్కరించాలని కోరుతూ సుమారు 80 రోజులుగా మిమ్స్‌ ఎంప్లాయీస్‌…

అట్టహాసంగా టిడిపి అభ్యర్థుల నామినేషన్‌

Apr 19,2024 | 22:52

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం నామినేషన్‌ దాఖలుచేశారు. కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.నాగలక్ష్మికి నామినేషన్‌ పత్రాలు…

ప్రయివేటుకు మాంగనీస్‌ ధారాదత్తం

Apr 19,2024 | 22:46

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  విజయనగరం జిల్లాలో నిక్షిప్తమైవున్న మాంగనీస్‌ గనులను కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. పర్యావరణ పరిరక్షణ పూర్తిగా గాలికి వదిలేసింది.…

ఊపందుకున్న నామినేషన్లు

Apr 19,2024 | 22:39

 రెండోరోజు విజయనగరం జిల్లాలో పార్లమెంటుకు 6, అసెంబ్లీ స్థానాలకు 33 మన్యం జిల్లాలో 10 నామినేషన్లు ప్రజాశక్తి-విజయనగరం కోట/ పార్వతీపురంరూరల్‌ :  ఉమ్మడి జిల్లాలో రెండోరోజు నామినేషన్ల…

టిడిపి నాయకుల ఎన్నికల ప్రచారం

Apr 19,2024 | 22:39

ప్రజాశక్తి- వేపాడ, విజయనగరం కోట : టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విజయనగరంలో అదితి గజపతిరాజు, వేపాడలో కోళ్లలలితకుమారి శుక్రవారం రాత్రి ప్రచార రథంపై…

26వ వార్డులో టిడిపి ప్రచారం

Apr 19,2024 | 22:35

 ప్రజాశక్తి – పార్వతీపురం : టిడిపికి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని…