ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, చీరలకు పూజలు చేసి అంగన్వాడీల నిరసన
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరింది. విజయనగరం కలెక్టరేట్ వద్ద రోడ్డుపై…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరింది. విజయనగరం కలెక్టరేట్ వద్ద రోడ్డుపై…
ప్రజాశక్తి-సాలూరు : పేదల గృహ నిర్మాణంలో లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్ ఆదేశించారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్…
ప్రజాశక్తి-కొమరాడ : జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో అండర్-17 విభాగంలో కొమరాడ గిరిజన సంక్షేమ గురుకుల బాలురు పాఠశాల విద్యార్థులు సత్తా చాటినట్లు ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు.…
ప్రజాశక్తి-పార్వతీపురం : వి ద్యార్థుల సృజనాత్మక స్ఫూర్తి వెల్లివిరిసింది. వినూత్న ఆలోచనల వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేసి, అబ్బురపరిచాయి. స్థానిక డివిఎం స్కూల్లో విద్యా శాఖ ఆధ్వర్యాన…
ప్రజాశక్తి – కొత్తవలస : కొత్తవలస పోలీస్ స్టేషన్కు పని ఒత్తిడి దృష్ట్యా హోం గార్డులను నియమిస్తామని విశాఖ రేంజ్ డిఐజి ఎస్. హరికృష్ణ తెలిపారు. శనివారం…
ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్( సిఐటియు) ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం మెడకు ఉద్యోగులు, స్కీమ్వర్కర్ల వ్యతిరేక ఉచ్చు బిగుసుకుంది. హామీల అమలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో…
గరివిడి: ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలో వెదుళ్ల…