విజయనగరం

  • Home
  • సంక్షేమ సారథులు వాలంటీర్లే

విజయనగరం

సంక్షేమ సారథులు వాలంటీర్లే

Feb 22,2024 | 21:11

ప్రజాశక్తి-రామభద్రపురం : సంక్షేమ సారథులు వాలంటీర్లేనని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కితాబిచ్చారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Feb 22,2024 | 21:10

ప్రజాశక్తి-బొండపల్లి : వాలంటీర్‌ వ్యవస్థ వల్ల అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో ఎంపిపి చల్ల…

సచివాలయ భవనం ప్రారంభం

Feb 22,2024 | 21:08

ప్రజాశక్తి-కొత్తవలస : కొత్తవలస మేజర్‌ పంచాయతీ పరిధిలోని రాజపాత్రునిపాలెం గ్రామంలో రూ.43.60 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. ఈ…

కొనసాగుతున్న జిందాల్‌ భూ నిర్వాసితుల నిరసన

Feb 22,2024 | 20:49

ప్రజాశక్తి-శృంగవరపుకోట : తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, తమకు పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిందాల్‌ అల్యూమినా కంపెనీ భూ నిర్వాసితులు చేస్తున్న నిరసన…

ఎన్నికల నిర్వహణకు దృఢ సంకల్పంతో పనిచేయాలి

Feb 22,2024 | 20:47

ప్రజాశక్తి-విజయనగరం కోట : శాంతియుత ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ధృడ సంకల్పంతో పని చేయాలని ఎస్‌పి ఎం.దీపిక సూచించారు. ఆర్మ్‌డ్‌ రిజర్వు మొబలైజేషన్‌ ముగింపు సందర్భంగా గురువారం…

విద్యకు దూరం చేసిన జగన్‌

Feb 22,2024 | 20:44

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఎస్‌సిలను విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డిదే అని విజయనగరం నియోకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బాబు ష్యూరిటీ-…

ముగిసిన ఖాదర్‌ బాబా గంధ మహోత్సవాలు

Feb 22,2024 | 20:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : హజరత్‌ సయ్యద్‌ ఖాదర్‌ వలీ బాబా 65వ ఉరుసు మహోత్సవాలు గురువారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవాల్లో…

22వ రోజుకు మిమ్స్‌ ఉద్యోగుల నిరసన

Feb 22,2024 | 20:42

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి.రమణ హెచ్చరించారు.…

వైసిపిలోకి వరహాలునాయుడు

Feb 22,2024 | 20:41

ప్రజాశక్తి-చీపురుపల్లి : జెడ్‌పిటిసి మాజీ సభ్యులు మీసాల వరహాలనాయుడు వైసిపి పార్టీలోకి వెల్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చీపురుపల్లి పంచాయతీ పరిధిలో తన వర్గంతో ఈనెల 21న…