విజయనగరం

  • Home
  • ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే నా చావును కోరుతున్నారు

విజయనగరం

ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే నా చావును కోరుతున్నారు

May 1,2024 | 21:57

చంద్రబాబుపై జగన్‌ విమర్శ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :ప్రజాక్షేత్రంలో తనను ధైర్యంగా ఎదుర్కోలేక జగన్‌ను చంపితే తప్పేంటి అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి…

బాబు హామీలను నమ్మొద్దు : జగన్‌

May 1,2024 | 21:54

సూపర్‌సిక్స్‌లో ఉన్నవన్నీ పాత వాగ్ధానాలే అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా వాటినే మళ్లీ జనంలోకి చంద్రబాబుపై సిఎం జగన్‌ విమర్శలు ప్రజాశక్తి – బొబ్బిలి  : చంద్రబాబు…

కార్మిక ద్రోహి మోడీని ఓడించండి

May 1,2024 | 21:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కార్మికుల పోరాట దీక్షా దినం మేడే స్ఫూర్తితో కార్మికవర్గ ద్రోహి బిజెపి ప్రభుత్వాన్ని, అందుకు సహకరిస్తున్న రాష్ట్రంలోని టిడిపి, జనసేన, టిడిపిలను ఎన్నికల్లో…

వైసిపి పూర్తిగా విఫలం

May 1,2024 | 21:47

ప్రజాశక్తి-బొబ్బిలి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో బుధవారం వారు ఎన్నికల…

మోడీని ఎందుకు ప్రశ్నించరు? : రాజన్నదొర

May 1,2024 | 21:47

 ప్రజాశక్తి – సాలూరు : భూహక్కు చట్టంపై టిడిపి సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర డిమాండ్‌…

మోసపూరిత మేనిఫెస్టోను నమ్మొద్దు : బొత్స

May 1,2024 | 21:46

 ప్రజాశక్తి-గుర్ల : చంద్ర బాబునాయుడు మోసపూరిత మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మన్యపురిపేట, దమరసింగి, కెల్ల తదితర గ్రామాల్లో…

కబ్జా దారులను ఇంటికి పంపాలి

May 1,2024 | 21:45

 ప్రజాశక్తి-విజయనగరంకోట :  సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు చేసేవారిని ఇంటికి పంపించాలని టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బుధవారం దాసన్నపేట, కుమ్మరి వీధి, యాతవీధి, నాగవంశం…

ర్యాండమైజేషన్‌ ద్వారా ఇవిఎంల కేటాయింపు

May 1,2024 | 21:43

ప్రజాశక్తి-విజయనగరంకోట :  రెండో ర్యాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు ఇవిఎంలను కేటాయించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా, సీతారామ్‌…

సాలూరు పీఠంఎవరికి దక్కేనో?

May 1,2024 | 21:43

ప్రజాశక్తి-సాలూరు: సాలూరు నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినప్పటికీ టిడిపి అభ్యర్థి సంధ్యారాణి, వైసిపి అభ్యర్థి రాజన్నదొర మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇద్ధరూ పాతకాపులే.…