నమ్మితేనే ఓటేయండి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలో మౌలిక వసతులు కల్పన, అభివృద్ధి తదితర విషయాలపై తనను నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని వైసిపి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలో మౌలిక వసతులు కల్పన, అభివృద్ధి తదితర విషయాలపై తనను నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని వైసిపి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నానని, సుందరీకరణ చేపట్టామని చెబుతున్న వైసిపి పాలకులకు నగరంలోని శివారు కాలనీల సమస్యలు కానరావడం లేదు. మౌలిక…
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో జరిగే సాధారణ, అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు.…
ప్రజాశక్తి-చీపురుపల్లి : జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. చీపురుపల్లిలో సుమారు గంటన్నరపాటు ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కురుస్తున్న వర్షాన్ని చూసిన ప్రజలు…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి టిడిపి నుంచి సహాయ నిరాకరణ కనిపిస్తోంది. జనసేన పార్టీ తరపున లోకం మాధవిని…
ప్రజాశక్తి – నెల్లిమర్ల: జరజాపుపేట శ్మశాన వాటికలో మంగళవారం దొంగతనం జరిగింది. కొంత మంది శ్మశానంలో బీడుతో కూడిన దహన వాటికను ద్వంసం చేసి పట్టుకెళ్తున్న సమయంలో…
ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సి పాలిటీలోని మల్లమ్మపేటలో పోషణ పక్వాడపై మహిళలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్ వైజర్ అరుణకుమారి మాట్లాడు తూ…
ప్రజాశక్తి- బొబ్బిలి : నాసిరకం బంగారం ఇచ్చిన వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీలక్ష్మి జ్యుయాలర్స్లో బంగారం కొనుగోలు చేసి మోసపోయిన వృద్ధురాలు సత్తి జయమణి కోరారు.…
ప్రజాశక్తి- శృంగవరపుకోట: అంగవైకల్యంతో బాధపడే వారు సదరం సర్టిఫికెట్ల కోసం జిల్లా ఆసుపత్రి చుట్టూ తిరగకుండా స్థానిక ఏరియా ఆసుపత్రిలోనే సర్టిఫికెట్లు పొందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో…