విజయనగరం

  • Home
  • సూపర్‌సిక్స్‌తో ప్రజలకు న్యాయం: బేబినాయన

విజయనగరం

సూపర్‌సిక్స్‌తో ప్రజలకు న్యాయం: బేబినాయన

May 2,2024 | 21:04

ప్రజాశక్తి-రామభద్రపురం : సూపర్‌సిక్స్‌ పథకాలతో ప్రజలకు న్యాయం జరుగుతుందని టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. మండలంలో ఇట్లమామిడిపల్లి, సోంపురం, చింతలవలస, మర్రివలస గ్రామాల్లో గురువారం…

టిడిపి మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు

May 2,2024 | 21:02

ప్రజాశక్తి- మెంటాడ : అమలు సాధ్యం కాని హామీలతో రూపొందించిన టిడిపి, జనసేన మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని ఉపముఖ్యమంత్రి పి.రాజన్నదొర తెలిపారు. గురువారం మండలంలోని కొండలింగా…

టిడిపివి బూటకపు హామీలు: ఎమ్మెల్యే

May 2,2024 | 20:56

ప్రజాశక్తి- డెంకాడ : జగన్‌ అంటేనే నమ్మకమని, టిడిపివి బూటకపు హామలని వాటిని ఎవరూ నమ్మొద్దు అని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని పెద్ద తాడివాడ…

కాంగ్రెస్‌ గెలుపుతోనే ప్రత్యేక హోదా

May 2,2024 | 20:55

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ప్రత్యేక హోదాకు సహకరించాలని నెల్లిమర్ల అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి సరగడ రమేష్‌…

ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే నా చావును కోరుతున్నారు

May 1,2024 | 21:57

చంద్రబాబుపై జగన్‌ విమర్శ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :ప్రజాక్షేత్రంలో తనను ధైర్యంగా ఎదుర్కోలేక జగన్‌ను చంపితే తప్పేంటి అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి…

బాబు హామీలను నమ్మొద్దు : జగన్‌

May 1,2024 | 21:54

సూపర్‌సిక్స్‌లో ఉన్నవన్నీ పాత వాగ్ధానాలే అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా వాటినే మళ్లీ జనంలోకి చంద్రబాబుపై సిఎం జగన్‌ విమర్శలు ప్రజాశక్తి – బొబ్బిలి  : చంద్రబాబు…

కార్మిక ద్రోహి మోడీని ఓడించండి

May 1,2024 | 21:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కార్మికుల పోరాట దీక్షా దినం మేడే స్ఫూర్తితో కార్మికవర్గ ద్రోహి బిజెపి ప్రభుత్వాన్ని, అందుకు సహకరిస్తున్న రాష్ట్రంలోని టిడిపి, జనసేన, టిడిపిలను ఎన్నికల్లో…

వైసిపి పూర్తిగా విఫలం

May 1,2024 | 21:47

ప్రజాశక్తి-బొబ్బిలి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో బుధవారం వారు ఎన్నికల…

మోడీని ఎందుకు ప్రశ్నించరు? : రాజన్నదొర

May 1,2024 | 21:47

 ప్రజాశక్తి – సాలూరు : భూహక్కు చట్టంపై టిడిపి సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర డిమాండ్‌…