బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయుల ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని కోరుతూ బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యాన 12 గంటల ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని కోరుతూ బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యాన 12 గంటల ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి…
ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : ప్రభుత్వ నిర్లక్ష్యం, చర్చల పేరుతో సాగదీత వైఖరి, మోసపూరిత ప్రకటనలకు వ్యతిరేకంగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన, నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.…
ప్రజాశక్తి – రామభద్రపురం : నేటి బాలికల విద్యాభివృద్ధికి సావిత్రి బాయి పూలే ఆదర్శమని రోటరీ క్లబ్ అధ్యక్షులు, నాయుడువలస పాఠశాల ఉపాద్యాయులు జెసి రాజు అన్నారు.…
ప్రజాశక్తి – కొత్తవలస : స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మండలానికి సంబంధించిన నూతన పింఛన్లను ఎమ్మెల్యే కడు బండి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే…
ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అద్యక్షులు జి.గౌరీష్ అన్నారు.…
ప్రజాశక్తి- రేగిడి : అన్నదాతలకు అడుగడుగునా ఆటంకాలు తప్పడం లేదు. మొన్న వర్ష భావం కారణంతో కొంత పంట నష్టం వాటిల్లగా నిన్నేమో తుపాను కారణంగా పంటలు…
ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి, జనసేన కలయికతో ప్రజలకు ప్రయోజనం జరుగుతుందని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి అదితి గజపతిరాజు తెలిపారు. బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: రాష్ట్ర స్థాయి సైన్స్ఫేర్ పోటీల్లో రాజాం మండలం డోలపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఐ.హాసిని సత్తాచాటింది. హాసిని రూపొందించిన…
ప్రజాశక్తి-విజయనగరం : కార్డుదాలందరికీ సక్రమంగా రేషన్ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. విజయనగరం పట్టణంలోని కణపాక ప్రాంతంలో ఎండియు-6 వాహనం…