విజయనగరం

  • Home
  •   మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తిదాయకం

విజయనగరం

  మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తిదాయకం

Apr 13,2024 | 21:10

 సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బ రామమ్మ విశాఖ సెంట్రల్‌ జైల్‌ నుంచి విడుదలైన కార్మికలకు ఘన స్వాగతం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మిమ్స్‌ యాజమాన్య నిరంకుశత్వాన్ని, పోలీసుల…

ఎన్నికల ప్రక్రియపై సంపూర్ణ అవగాహన ఉండాలి

Apr 13,2024 | 21:10

ప్రజాశక్తి-శృంగవరపుకోట, విజయనగరం కోట: ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రిసైడింగ్‌ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అన్నారు. ఈ ప్రక్రియలో ఏమైనా అనుమానాలు ఉంటే…

కండువాల మార్పు .. అభూత కల్పన

Apr 13,2024 | 21:08

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎన్నికల దగ్గరపడ్డారు. ప్రచారం ఊపందుకుంటోంది. అభ్యర్థులు, పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా వైసిపి,…

ఇవిఎంల కేటాయింపు

Apr 13,2024 | 21:08

ప్రజాశక్తి – నెల్లిమర్ల : స్థానిక ఇవిఎం గోదాంలో నిర్వహిస్తున్న ఇవిఎంల కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ర్యాండమైజేషన్‌…

వైసిపి పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారు : కళా

Apr 13,2024 | 21:06

ప్రజాశక్తి- చీపురుపల్లి :  వైసిపి పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు, చీపురపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలంలోని…

ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో నిలవండి

Apr 13,2024 | 21:05

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు ఉత్తరాంధ్ర అభివృద్దికి చిత్తశుద్దిగా నిలబడాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ కోరారు. శనివారం స్థానిక ఎల్‌బిజి…

వైసిపి విజయానికి మహిళల ర్యాలీ

Apr 13,2024 | 21:04

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరుతూ వైసిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలో శనివారం సాయంత్రం భారీ ర్యాలీ…

వైసిపి ప్రభుత్వ హయాంలో ఆస్తిపన్ను అదనపు భారం రూ.10కోట్లు

Apr 13,2024 | 21:01

 రెండేళ్లలో రూ.20కోట్లు భారం నగర వాసులపై వైసిపి ప్రభుత్వం పిడుగు ప్రతి ఏటా 15 శాతం వాయింపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన విలువ…

ఎన్నికల హామీ ఉత్తివే

Apr 13,2024 | 21:02

భీమసింగి సహకార చక్కెర కర్మాగారం విషయంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ ఒకే వైఖరి అవలంభిస్తున్నాయి. ప్రభుత్వ విధానాల ఫలితంగా ఈ సుగర్‌ ఫ్యాక్టరీ మూతపడింది.…