విజయనగరం

  • Home
  • రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జయకేతనం

విజయనగరం

రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జయకేతనం

Feb 28,2024 | 21:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఈనెల 25న విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొన్న విజయనగరం యువకులు విజయ కేతనం ఎగుర వేశారనిజిల్లా బాడీ…

నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు : కోలగట్ల

Feb 28,2024 | 21:40

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. బుధవారం నెల్లిమర్ల వద్దనున్న చంపావతి…

రైతుభరోసా సహాయం విడుదల

Feb 28,2024 | 21:39

ప్రజాశక్తి-విజయనగరం  : జిల్లాలోని రైతులకు రబీ సీజను పంటకు వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పథకంలో పెట్టుబడి సాయం కింద మూడో విడత సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌…

జెఎన్‌టియులో జాతీయ సెమినార్‌

Feb 28,2024 | 21:38

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జెఎన్‌టియు గురజాడ విజయనగరం ప్రాంగణంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సాంకేతిక సింపోజియం ఘనంగా బుధవారం ప్రారంభమైంది.…

అధిక దిగుబడులు సాధించేలా అవగాహన

Feb 28,2024 | 21:37

 ప్రజాశక్తి-నెల్లిమర్ల : రైతులు అధిక దిగుబడులు సాధించేలా వారికి అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో స్కూల్‌ ఆఫ్‌…

స్థానిక సంస్థల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

Feb 28,2024 | 21:36

ప్రజాశక్తి-విజయనగరం కోట :  స్థానిక సంస్థల పట్ల వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర…

పోలింగ్‌ స్టేషన్లను సిద్ధంగా ఉంచాలి : కలెక్టర్‌

Feb 28,2024 | 21:35

ప్రజాశక్తి-విజయనగరం  : ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారుల పాత్ర అత్యంత కీలకమైనదని, నోటికేషన్‌ విడుదల అయిన నుండి ఇవిఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌కు తెచ్చే వరకూ బాధ్యత వహించాల్సి…

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు : ఎస్‌పి

Feb 28,2024 | 21:34

ప్రజాశక్తి-విజయనగరం కోట  : ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిపై సంబంధిత సెక్షన్లతో కేసులు నమోదు చేస, ఆయా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేవిధంగా సాక్ష్యాలను…

కొత్త భూ చట్టాలతో హక్కు కోల్పోయే ప్రమాదం

Feb 28,2024 | 21:33

ప్రజాశక్తి-మెంటాడ  : ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం భూ చట్టాలలో తీసుకొచ్చిన మార్పుల వల్ల భూమిపై హక్కు కోల్పోయే ప్రమాదం…