విజయనగరం

  • Home
  • జీతాలు పెంచాలని ఆయాల ధర్నా

విజయనగరం

జీతాలు పెంచాలని ఆయాల ధర్నా

Mar 12,2024 | 21:25

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో శానిటేషన్‌ వర్కర్ల జీతం రూ.6వేలు నుంచి రూ.12వేలుకు పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆయాలు మంగళవారం…

నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి : కలెక్టర్‌

Mar 12,2024 | 21:25

ప్రజాశక్తి-భోగాపురం, నెలిమర్ల  : ఓటర్లు ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. సున్నిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన భోగాపురం మండలం ముంజేరు, నెల్లిమర్ల మండలం…

కేంద్రం సహకారంతో రైల్వే సౌకర్యాల కల్పన

Mar 12,2024 | 21:23

 ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ – భువనేశ్వర్‌ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఘనస్వాగతం లభించింది. ప్రధానమంత్రి శ్రీ…

లగట్ల నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా టిడిపి అభ్యర్ధికే మా మద్దతు

Mar 12,2024 | 21:22

కో ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్ధి పూసపాటి అదితి విజయలక్ష్మి…

బిజెపి కలయికతో టిడిపికి చీకటి రోజులు

Mar 12,2024 | 21:21

 ప్రజాశక్తి-డెంకాడ : బిజెపితో జత కట్టడంతో జిల్లాలో టిడిపికి చీకటి రోజులు వచ్చినట్టేనని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపి టిక్కెట్‌ను బిజెపికి కేటాయించిన…

ప్రభుత్వ భవనాలు ప్రారంభం

Mar 12,2024 | 20:57

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని వేపాడ, వల్లంపూడి బల్లంకి, కొంపల్లి, సోంపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయం, ఆర్‌బికె, వెల్‌నెస్‌ కేంద్రాలను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు…

యాజమాన్యం మూల్యం చెల్లించక తప్పదు

Mar 12,2024 | 20:56

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించ కపోతే యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు…

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

Mar 12,2024 | 20:54

ప్రజాశక్తి- శృంగవరపుకోట: పదో తరగతి పరీక్షలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాదించాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని పదో తరగతి చదువుతున్న…

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం : ఆర్‌ఐఒ ఎం.ఆదినారాయణ

Mar 12,2024 | 13:39

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మంగళవారం జిల్లాలో జరిగిన ఇంటర్‌ పరీక్షకు 1517 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్‌ఐఒ ఎం.ఆదినారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 23652…