విజయనగరం

  • Home
  • మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

విజయనగరం

మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Mar 27,2024 | 21:20

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఉద్యోగులను, కార్మికులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి. రమణ…

తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం

Mar 27,2024 | 21:17

ప్రజాశక్తి – లక్కవరపుకోట : స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం సర్వసభ సమావేశం తూతూ మంత్రంగా జరిగింది. సుమారు ఐదుశాఖల అధికారులతో పాటు కొద్దిపాటి…

సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి

Mar 27,2024 | 21:16

ప్రజాశక్తి – గుర్ల : ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రైతులకు విత్తనాలు, ఎరువులు ఆర్‌బికె ద్వారా ప్రభుత్వం అందిస్తుందని మంత్రి బొత్స…

పేరుకుపోతున్న నీటి పన్ను బకాయిలు

Mar 27,2024 | 21:06

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి పన్ను వసూలు నామ మాత్రంగానే జరుగుతోంది. ప్రతి ఏటా నీటి పన్ను ద్వారా నగర పాలక…

యువత సమాజ హితం కోసం పనిచేయాలి

Mar 27,2024 | 21:05

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  యువత చదువు పైనే కాకుండా సామాజిక స్పృహను పెంపొందించు కోవాలని, తద్వారా సమాజ హితమైన కార్యక్రమాలు చేపట్టాలని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ విసి…

మూడో రోజూ క్వారీ పనులు నిలిపివేత

Mar 27,2024 | 21:04

  ప్రజాశక్తి- భోగాపురం : మండలంలోని రామచంద్ర పేట క్వారీ పనులు రెండు రోజుల నుంచి గ్రామస్తులు నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజు బుధవారం కూడా…

పోలింగ్‌ నిర్వహణలో పిఒ పాత్ర కీలకం

Mar 27,2024 | 21:03

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల్లో పిఒల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అన్నారు. ఒక్క తప్పు కూడా చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియను…

తగ్గేదేలే..

Mar 27,2024 | 21:02

నారా లోకేష్‌తో చర్చలు విఫలం ఇండిపెండెంట్‌గా గొంప కృష్ణ పోటీకి సిద్ధం ఎస్‌.కోట, కొత్తవలసలో భారీ సభలకు సన్నాహాలు ప్రజాశక్తి-శృంగవరపుకోట, వేపాడ  : చివరి వరకు టిక్కెట్‌…

విజయనగరంలో పోటాపోటీ

Mar 27,2024 | 21:01

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం రాజకీయాలు ఆసక్తికరంగానూ, రసవత్తరంగాను సాగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య రాజకీయం హోరాహోరీగా సాగుతోంది. దీంతో, ఈ అసెంబ్లీ…